UNIVERSAL LIBRARY రా
OU 20407
Advddl | IvVSdAIAINN
OSMANIA UNIVERSITY LIBRARY
Gall No TAL ర \cesion No న | గ. సా Lia srt Authos ల డే ద£€.ంచా వతు
౧0. వ్రీనార్ల పై ౩వ వము
This book should be retuncd on ౦ before the date last marked below
శ నాథ వైభవము
మున్న లగి లత నరసింవా శర్శ.
Sr తః ఖ్
ల 4 5
ప్రచురణకర్తలు:
వేంకటరామ్ అండ్ కో
పెడాఫీసు:..వలూరుం
ఈదర వేంకటరావుచే రామా పవర్ (పస్సునందు ము(దింపయిుడియో.
ఏలూరు, ౧ డిళంబరు ౧౯౨౯.
టా -ఆతా-
శ్ వీ ఛ్రాహా సేవ కు ద్యోగింపం దుంపహనొన్న నిమేన. మున నా కుత్పాహము గలోంచీన పరోపకా5 విలాసువగ, ద యాపగునకు, మదాత్నీయునకు డాక్టరు తానువుకతన 9 జోగయ్య శర్భకును,
నన్నె ఆింగి యభిమానించుచున్న సవ వాం సంప మ్మ వకు కవితావిలాసునకు అభిజ్ఞునకు నుశ్చ హృదయునకు శ్రీ మంతు నకు నాళము కృషరాయనికిని,
గంధ నచురణ న్వవసా మమున నున్ననన్ను వాత్స్య్యా మున నాదరించి నార సహ్క్చృతిం గృ కార్గుంగావించిన వదాన్యు లకు వాఘా ఎనో తె పవి తులకు శ్రీమాన్ అణన్ కందా డై గోవిందాచార్యు స్వాముల (విజయ రాయి అగవోరికుల) కును,
ఈ నా యూడిగమునెడ దాశ్నీణ్యము జూవి పోమీం చిన విహితునకు గుపడాతకు ఉ వితజ్ఞునకు స్వతంత్రునకు (లీ యుక్తునకు మాజేటి రామచంద్ర రాయలికిని,
నా యూ కృతిని అభిమానించి ముదణాదికము నిర్వ పాం చి మన్నించిన రామా (పన్ & వేంకటరామ్ ఆండు కంపెని యజమానులకు, అసృృచ్చే) యో భి లాషులకు శీ యుతులకు ఈదర వేంకట కావుగారకిని
(చఉేమాంకములు నమస్కృృతులు కృతజ్ఞతలు సరవ సమర్పించి ధన్యు,డ నగుదును, కృతేజ్ఞుండు,
ము ల నం శర
(శ్రీమదాం(ధమహాభారతమున వివాటపర్వము మొ వలు కెడవణుకు 15 పర్వములు పచద్యునృ త్తి మెగొకలంబడి తెలుంగు కలుపులలో భావము నిగూఢమగుచుండును. భారతపతిగృ లోకమున కిది యనుభూతమ. ఆనంద వావిళ్ళవారిచే. (బకటి తములై న ఛారతీము ఆకృతియందు ఘట్రిత పటాదిక మునం ను ము(ద్రణమునను సంసృతింజెందినది. కాని పఠితృజనానుకూల ముగ వాక్యార్థముండెలుపుగు రులు, ; ప. ఓ ఆపన మ జాల క్రొఆఅవడినది. భారత తాళపత్త) (గంధములు లభించినవట్టుశోధించి పాఠ ములనుజూవపించి పై గుర్తులంబూకంప సంకల్సించితిని; (పయత్నించిణిని, భాపాభిరతులకు మిత్తు? లకు. గొంద ఆకుని వేదించితిని. నాయి యుద్యమమును వారు మనసార నభినందించిరి. మచ్చునకు త్విరలో శాంతి పర్వము 'వెలువరింపంబూ నెదను. క్రోరికమా(త్రము నావంతు; గొనసాగిం చుట (పకృతి జనని వంతు_ అదయ భాసాపోవమకులగు వదాన్యుల వంతు.
శారదా కింక రుడు,
ము. ల. నరసింహథర్శ,
విజూపిక, ర్త OP
(శ్రీనాధ కవిసాగ(భౌాముని జీవితము (వాయగడంగితిని. "త్ర దర్థము వబయు సాధన సామగి యభధాశ కిని లభించినంత వట్టు నేకదించితిని ఈ నా (గంధము (పాజ్జులలాజ కుం గాదు. ఇతిహాస పరిశోధకుల కపూర్వ వృత్తాంతముల నందించుటకుం గాదు. విమర్శకులను నిర్విరుల. "బేయలోల అద్భు తాంశముల వినివించుటకును గాదు. ఇతిపోసముల మధించిన రొలంది కల్పిత వృత్తములే. వెలువడునని ఎజుంగుదునుం విద్యార్థి లోకమునకు (శ్రీనాథుని బరి చితునిజేయుటయ నాయుద్రేళ్యము.
గురుజాడ (శ్రీరామమూూ ర్తిగారి * క్రవిజీవితముల ” లోని (శీనాధుని దర్శించితిని. కందుకూరు. ఏరేశలింగముగారి, ౪ ఆంధకవుల చర్మత్రిము ” ౧ వ భాగమందలి (శ్రీనాథుని కథ చెతింగి తిని. చిలుకూరు పిరభ[దరాయల “ ఆం(ధుల చరిత్రము” 5-వ భాగమున (శ్రీనాథుని క రాట చేశసంబంధముం గూర్చిన వాదము నారసితిని. “పల్నాటి ఏరచరి తఈలోని "'బాలచంద యాద్ద (పకరణమునకు అక్కి రాజు ఉమా కాంతీము గారు (వాసిన వీఠికం జదివితిని. వేటూరు (పభాకరశాస్త్రే గారి “కన కాభిపేకమునకు హర్షించితిని. ఈ శా(స్ర్రీగారున్కు చీపాల పిచ్చయ్య శా (స్త్రీ గారును వెబువరించిన చాటువ్రులలో
శ్రే (శీనాధకృతము లనిన వానిని. నొన్నింటిని (గ్రహించి గుచి వూవితిని. రాజమ హేం[దవో రాంధాభ్యుదయ (గంధమాల” ఫోమణమున పఏరభదరావు (చిలుకూరు) గారు (ప్రచురించిన “ ఫీనాధకవి ”ని సంఛావించితిని. “శ్రీనాధుని (గంధకాల నిర్ణయము ” అని మకుటముతో రచించిన గొమశా జు 'వేంకటలతుుణ రావు, ఎం ఏ గారి వ్యాసము నుపలశీంచితిని, (శీ జయంతి రామయ్యపంతులు, బి ఏ., బి, ఎల్. గారి వంటి ఖును లప్పు డప్పుడు * అంధసాహిత్య పరివత్చ త్రికా ” ముఖమున వెలువరించు చుండిన (శ్రీనాఢ విషయకముల నాదరించితిని. 1924_25 సంవత్సర పాంతేమున( (బ కాళిత మైన వే. (పభాకరళా(స్త్ర) కృతేమును “శృంగార శ్రీనాథము” ను అనుభ వించితిని. శా(స్ర్రీగారు, (శ్రీనాథుని సమ గజీవనక్రధను (వాయ(దలంచినట్లును అందు (పధమభాగము ఈ శృంగార శ్రీనాథమనియు ఇంక విమర్శభాగమి వెలువడుననియు. 'జెలిపీరి శాస్త్రిగారు శ్రీనాథమహోకవి స్వామికి: జేసిన యూడిగము మేరలు దాంటినది వారి విమర్శ (వొజ్ఞులకుం బరిశోధకిలకు ఉపయోగ్యమగును. మదీయము విద్యార్థి గణమునకని మొదటనే విన్న వించి తిని. ఇా(స్ర్రీగారు (శ్రీనాథుని జననకాలాదికముం గూర్చి తేల్చిన యభిపాయములపై బండారు తమ్మయ్య గారు పజవిన పరామర్శ _ గాంచితిని. జ కీడాభిరామ ” క_రృత్వమును గుజించి (ప్రభాకరశాస్ర్రీగారి
111
సిద్దాంతము అందుసె వేమూరు విశ్వనా ధశర్శ న నూ ఎల్, టి. గారు (పయోగించిన పూర్వపతుము * దడవితిని, కళాపపూర్తులు యకశ్కకాములు వేదము వేంకటరాయ ఇాస్తు)ల వారి శృంగారనై మథ సర్వంక ష న్యాఖ్యయందలి అవ తారికను సేవించితిని. నా యీ కృతికి. బూన్య్వోక్త (గ్రంధాది వ్యాసము లన్నియు అతిమా(త్రముగ నుపకరించినవిం తత్క్భతి కారుల కందబుకు నౌ నమస్కారములు,
ఇది (శ్రీనాధకవి సార్వభౌముని
౧-౯-౧౯౨౯. ౫]
శుక్ల సం|| (శ్రావణ బ న ము. ల. న. శర, వలూ దు, J
* “ సారన్వత సర్వస్వము (తణుకు) సంపుటము ౨; సంచిక ౨.
విషయసూచిక,
దళము.__౧. జాతకము. "బాంధవ్య ములు. జన్మ స్రానము. జన్న కౌలము, పదాం కళ: దభళము..._* ఇఆాఖ-మతము కొండవీటివాండు? గురువు? దళము--9. కండవీడు- రెడ్డి రాజుల (పాభవము, వంళవృక్షము ౧౭-౨౨౫. కెడ్డపాలనము. ౧. (పోలయ వేమారెడ్డి, ఎకి. అనపోశ డ్డ. 3. అన జేమరెడి. ౪. కొమరగరిశేడి. కాటయ వేమూశెడి. ౫ పెదకోమటి వేమా రెడ్డి. దభళము--ర5. (ంథర చనము. మరు_దాట్బరి త, శాలివాహనస ప్తశతి. ఆస్ఫాన్ని ప్రవేశము.
గ విద్యాధి కొరిపద వి. | శృం శారె షధము, హరవిలానము. భీమఖం౦ండము.
' తెలుయురా యని పాపు.
{
: నృనమంఆన్నే వాము.
—
డఫభము__౫ క్ర రాటదేశాటనము=క న కాఖిపే.కము.. దళము * ౬.
యోయో.
NIN > re డాం డయా. ల
దళము... ౦ వేమవీరభ దా రెడ్డల శ్ర యము. కాళీఖండము - రచనకౌలము. ఆపరపయస్సు
ళా డీ పాప. మైe తు ఫు పల్నాటిపయనము
nm mane mm
ట్ర న నచ హన క సవా య్య
(౧౧
అలాల అతా
దిళము.__౮.
(లీ లయా(త = శిపరా(*అమౌహో
లము = రచన కెలము,
మతికొన్ని(*ం౦థ లు. దళము--”
| బొడుపలివానము = వ్యవసాయము...
గళ ౧౧ ఇజరమదశ
శ
mr POP, వా వానా కా
త్రినాథ దభ వము.
దల మురతః జాతకము, జికా (శీనాథ మహాకవి త్రల్లి భీమాంబ, తండి మారయ తాత క్రమలనాభుడయ. వీరిది పాకనాటి నియోగిశాఖ. భార ద్యాజ గోత్రము; ఆపస్తంబ సూత్రము యజుశ్ళాఖ, (క్రీ. శ. ౧౮వ శ తాబ తుదను, ౧౫వ శతాబ్ది పూ ర్వార్ధమునను (శ్రీనాధుండు (పవ ర్తి ర్తిలైను. ఈవిషయముల సీ క్రింది పద్యముఖ మునం గనుండు, — శా. భారద్వాజ పవితనో[ తుని శుభాప స్తంబ సత్వూ(తు, వి ద్యారాజీవభవుండుమూరయకుం, బుణ్యాచారభీ మాంబకుం
గా రామైనతనూజు, న న్ననఘు (శ్రీనాథాఖ్యునిన్.. డాళ్ళం గార నెషధము .
సీ, కమలనాభునిపౌత్తుం గవి తామ హీ రాజ్య భ(చాసనారూథు( బట్టభ దు, బాతు నాప_స్పంబసూత్రు, భారణ్య్వాజ గోతం, సజ్జనమిత్రు, ౧9 గులపవిత్ము భీమాంబికా మారయామాత్యనందను. .. ==ఒవారవిలాసమే ,
పాకనాటింటివాండవ్తు బాంధవుడు కములనాభుని మనుముండ వమలమతివి
_-ఖీమఖండము-
(శీనాభునకు డగ్పబల్లివా ర తింటివారు. ఎఆమ అత్త. తిప్పయామాత్యు(డు మామ. ఈదంపతులకు ' నాచికేతూ పాఖ్యాన” కర్త దుగ్గన కొడుకు (శ్రీనాథునకు బావమటణలంది ఛిష్యుండునుం దగ్గుబల్సివారు ఆాండిల్యసగో త్రులు, ఎజ్తమ తిప్పనార్య దంపతులకు దుగ్గనతోం గొడుకులు మువ్వురు అందు. బెద్దనాండు వోతన, ఇెండవవా:డు ఎల్తిన, కడ గొట్టువాడు దుగ్గన. నాచి కే శూపాఖ్యాన కర్త ఈతండేం చూడు(డు; == సీ. కవిసార్వభాము(డై కర్గాట విభుచేతం
గనకరత్నా భిపేకములు గొనిన (శ్రీనాథ సుకవి కూరిమినేయు మజుందివి
దుగ్గయకవి రాజ దగుబల్లి తిప్పనార్యునకు సతీమణి యెజ్తమ
కును దనూజుండవు; పోతనకు నెల
బంధుత్యములు, 9
నామాత్వ్యీవశనకు నమంగు డముండను ఛాండిల్య గోతుక్లా సరసముతివి;
గ్, చెప్ప నేర్తువు కృతులు సున్తి మ్రుగాః గ
గాన నీవిపు రచియింపం గడంగి యున్న
“నాచిశేతు చరితంబుూ నాదు వే
నంకితీము సేయు కవిరాజు లాదరింపః
—నాచిశకేతూ పాఖ్వ్యాన ము అని ఈకృ్ళణి నందిన అనం తామాత్వుని (చంద లూకు
గంగయ (కృతిపతి) దుగ్గనను (బశంసిం చెను. (శీ వాథునకు దుగ్గనతో చావమణందులు మూవ .ైరి. (శ్రీనాథుని ధర్మపత్ని ఈ దగ్గుబల్లి వారింటి యాండు బిడ్డ. ఈ దగ్గుబల్సి సో-రుల, క క్క యూ చెలైభో! ఆయమవేకును దుర్గ భము,
దగ్గు బల్లి క్రైప్తామండల మందలి గుడివాడ తాలూకా లోనిది. ఈ దగ్గుబల్లి యే (శ్రీరాథుని అ త్తింటివాంకి తొంటి కావురమె యుండును (శ్రీ నాథకృత ము భిమఖండ కృబిపత్తి, బెండపూడి అన్నమం్మతి * పాకనాటింటివాడవ్రు *”ాం ఫవు' డవు” అని (శ్రీవాధు నగ్గించుటచే శాఖమేకాక్ అన్న మంతి చాంధవ్యము కలిమియు వ్య_కృమైనది.
భఛాగవతక_ర్త్ప పోతనామాత్యుండు (శ్ర్రీనాథునకు జావ అను నైతివ్యా మొకటి కలదు. ఇది. అభాణకమని తోచుచున్నది. 'బావవరున యొట్టిదో తెలియదు. వోతిన
10 (శీచాథధ వెభవము.
భార్య (శ్రీ నాభునకుం దోడయుట్టువె యుండెనో కా బేని
వియ్యపువరుస ననుకరించినదో రూ-వింపరాదు. ఈ సంబంధ
మా భాణక మేయెనను రసము గలదగాటం నిట? బొండింతును*
పోతన చేదవా(డు; కర్రకుండు; భ కుడు; ధరగ్న్మాశ్రితు" దు; మధురకవి. |భీనాథుడు ధనికుడు; భోగి; క వి కాకిలా సభా సుగుండు; విడాఖధి కారి; ఈతం డొకప్పుడు పోతనను జూడవచ్చె ను. (గామఫుబొలిమేరలోని పొలము దున్నునాొను చుండిన వోతనను ఆతని థొడుకును (శీవాథుండు తన పల కినుండి తొంగి చూచి పగిహాసముగా “హాలికులారా” అని సంబోధిం చెను. అంత పోతన ఆతని న్ వాథు-డుగా నెజింగి,
ఉ. బాలరసాలసాఎనవపల్ల వ కోరుల కావ్య కన్యకం గూళురకిచ్చి య ప్పడుఫుగూడు భుజించుట కన్న సత్కే వుల్ హోలికులె ననేమి ౫హానాంతేర వీముల గందమూలకొ దాలిక లై నకేమి నిజదార సుతోగగ పోషణార్భి మె.
అని ఉత్తర మిచ్చెను. (శ్రీ నాథుడు సిగ్గుపడి పల్లకిడిగి పోతన కడశేాను. అన్యోన్యవ్నేమ లాభ (ప్రశ్నానంతరము శ్రీ నాథునితో వోతన ఇల్లుదేశిను. భోజ ఎములై నవి. విశాంంతిగ గూర్చుండినపుకు శ్రీ నాథుడు సమయో చితముగ, క్ర. కచుని (గంథ ము శాటి ఇమ్ముగ నే నృపతి కిని గృతి యిచ్చిన గో
బ౦ధుత్వములు. il
ధా మ్చ్నండె వ స్త
మిమ్మహి దున్నంగనేల యిట్టి మహాక్యుల్ ?
అనెను. పోతన మానమాన దన యనిష్టముం దెల్పెను, ఆశేయి తనమెదుట సరస్వతీ జేవి డినాననయై కన్నీరు గార్చి నట్టు పోతన క్రలంగనెరకు. ఉదయమే ఆతడు,
ఉ. కాటుకవంటిసిరు చనుగ్య్భ్వాపయింబడ చేల యేడ్చెదో శై టభ దై శ్యమర్షనుని గాదిలికోడల యో మదంబ యో హాటక గర్భా “ణి నిను నాశకటికిం గొనిపోయి నీచ క రాటకిరాట కీచకుల గమ్మం (కుద్దిగ నమ్ము భారతీ.
౯9 థి అని శపథముతో శారడాచేవి నోడార్చను భాగ వతీములోని “సిరికిం జెప్పడు” లోనగు పక్యములం గొన్నిటిం గూర్చి (శీ నాథ సంబంధము. "జెలుఫు కధలు గలవు, పోతన తన భాగవతావతారికలో ___
ఉం ఇమ్మాను జేశ్వ రాధముల కిచ్చి పురములు వాహానమ్లులున్ సొమ్ములు గొన్నిపు చ్చుళొని చొక్కి శరీరమువాసి కాలువే సమ్మెట వేటులం బడక సమ్మతి రామున*కిచ్చి చెప్పి క్స్ బమెర పోతరా బొకండు భాగవతీము ! జగద్దిత మ్ముగాన్..
పాద నూర రు అని చెప్పికొనిన పద్యము (శ్రీనాథు నుపాలంభించుట కని థొందఆలిరి. శారదా దేవికి దా. జేసిన (ప్రమాణము జెల్లిం
* పా, ఈకొ మ్మని యీాయండె యర | బిమ్మి హీ ట్ త్త (శీవారి f బమ్మెర. . .జుతిన,..
12 శ్రీనాధ వెభవము.
చుటకు మున్ను తారచించిన ోభోేగినీ దండకముూనకు. (బాయ శ్చిత్తముగ నీపద్యము బాడెౌనని జేనందును.
నె జాము రాష్ట్రము లోని రాచకొండ రాజధానిగా ఓరుగల్లు భువనగిరి సింగపురము మున్నగుతెలుంగు సీమల చాలించిన వెమ కులజులగు శేచర్ల వంళ్యుులో నొకండు కుమూ గాన్న పో తానేనికు మూారుండుు రావుసింగభూ పాలుండన్సి పోతన భోగినిదండగమునకు[ గృతిపతియగుటను [లీనాధుండు 'రావుసింగభూ పాలుని దగ్నించంబోయి్యి
గీ. ఎటుల మెప్పీం నాదో నన్ను నింకమోం౭ద
గాన్రసిం౫గ మహీ పాలు ధవిశాలు
నిండు కొలవున నెలకొని యుండి నీవు
సరససద్గుణ నికురంబ శారదాంబ!
అన చెప్పీకానుటను వోతన భీం వాధునకు సమశకాలి నూడుగా నుండంబోలునని యూహ. ఈ వీరి బంధుత్వమును గూర్చి యాఢి ౩ జెప్పగల యాకరము లింతకన్న లేవు. పోతన నిజప్యాదయావేడనము వెలువరించుచు వ్యోసిన కలిపయ పద్యములు పోతనకు శ్రీనాథుని పొ త్తలవరింపననువగు కథకు కారణము లె నవి,
శ్రీనాథుని సంతీతినిం శూర్చి “ శ్రీ, రామా భి పేకము నందలి యవతారికలోని పద్యములు గొన్ని తెలుపుచున్న వి. ఆపద్యములు దోవభూయివ్యములు. ఈపట్టునం గవితాగుణము
బ౦ధుత్వ ములు. 13
నువేథ్నీంది (శ్రీనాథుని జీవితాంశము న వేత్నీంచి ఆపద్యముల
నిందుద్దరింతు ము, అట నట సవరణల. జూవీంతును.
ఆపద్యము లివి__
ఉ. ఆ మునినాధనవంశ కలశాంబుధి పూ,రక్షసుథాక కుల్, గుణ సోములు, సత్యసంధులతితోవిత చిత్తు లుడాగులున్ మహో దాములు పుటి;రందు నొక ధన్యుని వంశ ముళలోన నొక కున్ టు రు Sn (బేముతొ* కొండవీటి నరిభీకరు డె తన రాగుచుండి యున్.
2
శా. పాధొ రాశి గభీరుం డుజ్జ (ల కళా పారీణుండ్రైనట్టి శ నాధుం డన్న క పిశ(రో త్త మసుతం జందంమ్ము గా. 2బెండ్త్యై సాధుస్మోతగులై న సూనులను భాస్వ తేజాం౦ గాంచె భూ నాధుల్ మెచ్చం (బపంచశాలులను సన్నార్ల కి మూలోలులన్. క వారల మాతామహు. డత =
కూరిమితో నింటనుందుకొని పెంచుటనే నారూఢిగ శ్రీ) నాథుని వారై వర్తిల్లి రొగిని వనుధాస్థలిలోన్. శ, వారల వంశ పరంపర లాహాఢిగ వి స్తరించె నతివిభ వమునన్ వారల మాధవ మండిము థారుణిలోం బొగడుగనియ ధన్యత మెజయన్.
క్ష భీమన, 2. చంచాంవిక కా. త మాతామహు.డున్,
14 శీ నాథ వై భవము, పద్యముల తాత్పర్యము;
కొండవీటి వా_స్తప్వుడు తన శాఖవా(డు ఆ తేయ గో[తజుండు నగు వాని కొకనికి (శ్రీ నాథుడు తన వొమా ర్తెను పెండ్లి చేసెను. ఆ దంపతులకు. గొడుగు లున్నారు. ఆ కొడుకు లను తన జాహి్మత్రులను, శ్రీనాథుడు తేన ఇంటనుంచు కొని పెంచెను. శావున( దత్సంతేతికి (శీ నాధునివారని చీకు వచ్చెను. వారివంశము పరంపరాభ్యున్న తి నొండెను. ఆ పరం పరలో మాధవ మంతియను నతీండు ప్రసిద్ధు( డాయెను,
ఆ మాధవమండికి ఐదవతరమ. వాండగు మాధవామాత్యుండే
ఈ శల్ఫీ రామాభి పేక ఫ్ కర్త మజియొక సంఒంధము.._
శ్రీ నాథునకు రామయమంతి యని బావమజం దియో ఆ వరుసవాండో ఒకం డుండెనన్సి ఆతడు భోజన
(పియ (డని, ఒకప్పుడు బంతిని. గలసి భుజంచుచుండగా
'శీ)నాధు(డు వేశాకోళముగ్యాా సీ క్రిందిపడ్య్వము శౌప్సి గేలి
"సేసె నని అభాణమొకటి కలదు. ఇందెంతనిజము కలదో !
ఈ గలిప ద్రైము( గనుండు,.__
ఉ. గాంమముచేతనుండి పరికల్పితే ధాన్యము నింటనుంజి శ్రీ రాముకటాత్ వీక్షణపరంపరచేం గడ కేణంగాక మా రామయమంత్రి భోజనపర్మాకమ మేమని చెప్పవచ్చు నా స్వామియె జుంగు దత్కీ_బళచాతురి తాళఫల (పమాణమే
ళ్ళంగార శీ) నాథము
జవస్థానమా, 15
ఈపద్యము (శీనాథకృతమని నమ్మరాదు. ఇంత మాత్రమున రామయమంతతి బంధు తము నిర్దయింప రాదు. (శ్రీనాథుని కటుంచాడిక సంబంధ చాంధవ్యములం గూర్చి తెలుపలోల సాధనము లింతకన్న దొరకవు. శీనాథుినికి అన్న దమ్ములు, అప్పసెలైెండు ఉండినట్లు ఎటుకపడమ. ఆతని సంతానముం గూర్చియు నాకరములు దొరకవు. (శీ రామాభి పేకమునుండి యుద్దృతేములైన పూర్వ కృ పద్యములలో శ్రీనాథుని కూంతురివేరు గాని ఆమె మగనిఇేరుగానిి తుదకు అ తింటికేరు జారుగాని, అత్తమామల వేర్టుగాని తెలుపబడ లేదు. ఈ శీనాథుః డే శ్రీనాభుండోఅను శంకమా(తీముమిగిలినది.
డం: ర థి యారో
మ. కనక మ్యాధరథీరు వార్నిధితటి కాల్పట్ట నాధీశ్వరున్ ఘనునిం, బద్మపు రాణ సంగ హక ళా కావ్య (పబం థాధిఫున్ వినమత్కాకతి సార్వభఖౌము. గవితావిద్యాధరుంగొల్లు నా
యను;౫ం దాత (బదాత శ్రీకమలనా భా గూత్య చూ డామణిన్. —భీమఖండము.
(శీనాధుని వి తామహూుండు కమలనా భామాత్యుండు,
సము (ద్రతీరమునందలి కాల్పట్లనమున కథీశ్వరుండుగ నుండెను
“పద్మవు రాణ సంగహ కళా కావ్య (వబంధాధిపుల” డనుట
16 శ్రనాథనెభవము,
వలన ఆతని విద్యాసంపద. గెటింగితిమి. కమలనాభు.ండు పద్ద పురాణము నాంధీకరించెనవి (పశ సిన్న చదానళీలు* డని తన తాత ౫ నినా ధుడు లోకమునకు. బాచితుని, జేసెను, తీన తాత కమలనాభు-డు *వినమ త్కాకతి సార్వభౌము డని కాకతీయ సార్వభాముండ గు *ండవ (ప్రతాపకుదుని (మొక్కు లండిన వా(డనియు. జాకును,
“వార్ని ధికీటీ కాల్పట్ల నా ధీశ్వకున్ 27 పద్య వు రాణ సం గంవా 5 భా కావ్య (ప్రబంధాధిపున్ అనిన విశేవణబములు కమల నాభక్వమునకు సార్ధకములు ధ్వనితీములు నగునని తోంచు చున్న ది.
కమణనాభుని యధీశ్వర త మున నుండు కాల్చట్రనము శీనాథుని జన్నసానమె యుండునని ఆ కాల,టనము పాక . see ల వెడలు కొంద ఆ కాల్బ ట్రనము (కూల లుగా నుండవలయు నని, (కాల్పటనమఃగాం (బకాశించు పట్రనమని షమ గాన నెలూరు మండ లమునండలి సమ్ముదతీరగామమగు [క్రొ త్తపటనమే ఈ (శాల్పట్లనమై యుండునని ఏ శేశలింగముగావు (వాసిరి.* ఏరి ఈక్రొ.త్రపట్లన వాడమును ఖండించుచు కాల్పట్లన మనియ్ యుండవలయు నని కాల్ అనంగా నలుపను నర్ధ పప త్తివలన నెల్లూరునకు సమిపమున సముదదతీరమునలగల కృృష్ణపట్రన మే
* “ఆం ధకవుల చరిత",
జన్మ స్థానము. 17
కావలయునని చి. వీరభ్మదరాశ్రుగారు (వాసికి. + మచిలీ పట్టణమునకు. దూర్చున సము[దతీరమున నిప్పుడు కాలిపటన టు లు
మను (గామమున్నది. అది (పాచినపటనము. ...... is
os) వ్రీ)నాధు(డు వేరొ_న్న కాల్పట్లన మిప్పుడు కాళీ పట్టనమని వ్వవహగెంపం బడుచున్న వై(గామము కాందగును, నీ రాధుని య త్తింటివారి (గామముగాం జెప్ప-బడిన దగ్గు ఎలి ఎవి ఎ గా ౧౧ కాళీపట్టణమునకుం బడిమైళ్ళ దూరమున నున్నది. (శ్రీనాథుని బంధువ, భీమఖండ కృణిపతినగు బెండపూడి అన్న మంతి) (పభృతుల న వాస గామములు కాళీపట్రనమునక జేమవనున్న వి. అనియు “ఈనడుమ (బవ్మశీ కె వి. లత్గ్జణ రావుపంతులు గారొక శాసనము (కీ), 8 వ శతాబ్ది) నందు. గలుపట్టణము అను వేరును జూచి (కీనాభుని కాల్పట్లణ మిదియేయని నిర్ర లు ర్ యించిరి. శాసనమున నట్టు వేర్కొనంబడిన కలు పట్టణము చేడు కపటమను చేంనున్నది. అది ఇ్రడివణుకు నేను భేరా. న్న కాళి పట్టణమునకు దరిదాపుననే కలదు, కాళిపట్టణము. సముద్రము నొడునవే యున్నది. కిలపటము పదిమైళ్ళ దూర ననున్నది. (శ్రీవాధుఃడు చేర్కొన్న గామమిడియు(గా వచ్చునో * అనియు వే (ప ఇా(స్ర్రైగారు వివరించిరి. కావున క్రమలనాభుని యధీశ్వరత్వమున నుండినది కాళీపట్టణమో. కలపటమో యైయుండున.. ఇంటేదై ననగుంగాక కాత్త పటనము కృషపటనము మాతి)ము కాదు. లు రం ౫2) ఉ (త్రుంనాథకవి; శృంగార (శ్రీగాధము. 9
13 (శ్రీనాధ వెఛభవము.
కమలనాభుం డేలినది శాల్పట్టనము, అతండు పాకనాటి నియోగి; భీనాధునకు. బితామవు(డు. కావున వీరు పాకనాటి నియోగి ఛాఖకుం జెందినవార సుుటచేం గాల్బట్టనము వాకనాటి నీమలోచే యుండనలయును. అడియె (శీనాధుని జన్న్మగ్గానమై యుండును. అనిన ఉమా కాంతీముగారి వాదము నిలువదు. పాకనాటి శాఖ యెనంతి మూతీమున (గ్రివాథుని జస న్తానమును పాకనాడులోనే వెనకనే? శాసల (కోసల వెల్హీ వేగి తెలం, బశ”, కమ్ము--లోనగు
మురికి స గానము లాయానాడు లేయన 6
ఇంటే కే గని" బట్టి ష్ అ నిర
ee a జ. చింపంద సు
దగునా? శాఖశేగిని
శింపరాదు. లశ నొక్కు (శ్రీనాధుని వితామహుండు గకమలన"భుండయ. ఈతనిది కార్బట్ట నము. ఈతీని కొడుకు మారన, (లీనాథ్దునితండియు సం జే కాఫుర ముండెననియు( జప్పనగును. అంతీమా్యత్రమున శ్రీనా ఖని జన్ధస్థాన మడియలి నిర్త్వయింప రాదు. (శ్రీనాధుని తల్లి భిమాంబిక. ఫుట్నింటివారి నినాసము శినాధుని జన్మ కాల మునకు దగ్గుబల్లి యనియే భాఢమగునేని అదియే (శ్రీనాథుని జస సమని సిద్ధాంతము చేయవచ్చును, తొలిమలి కా“ పులు
పుట్నెంట య! ఆనవాయలి.
జన్మ క" లము. 19
జ న కాల ఇసు. యా వలు (శ్రీనాధుని కాలము కీ”. శ ౧౮వ శ తాస్టి చివరను ౧౫౫ వ శ తాప మొదటను అనిరి, చానిని. బురస్కరించు రని పలున్రగు పాదలు జన్మ కాలమును నిగ యించిరి. నారు ది న కనుపజిచిన సంవత్సరము faye
కొ. వేం. లక్ముణ రావు నర న్స ౧౩౬౦
కం. ఏ చేశలింగము అ ౧౨౬౫ షః (పభాకరళా స్రీ స్ట ౧౩౮౫ బం, తమ్మయ్య i ౧౨౬౫ చి. వీరభద రావు. *వారవిలాస రచనళాలమును
మనము స్థిరీకరించింయెడల (శ్రీనాధుని జన్ఫు కాలము సమ స్యను పరిమ్మరింపలగలము. కాని యదియె సాధ్యముగాం గన్పక్టలేదు. అది నిర్ణయమగువజకు (శ్రీనాధుని జన్మ కాలము నిర్ణయింప సాధ్యముగాదు.”
జన్మ కాలమును గతించి ఫొ, వేం. ల్క కం వీ. గార్లు చేసిన నిగ్భ్యయములలో ఐచేండ్డు వ్యత్యాస మగపడుచున్నది. ఈ యిరువురి నిర్హయమునకును ౧౫-౨౦ సంవత్సీరముల తేడా కనువించును. బం. తే. గారి నికయము కం. వీ. గారి ననుసరించినడి.
0
Au
"శేముషీ విభవమును ఆతని ఆగమాది సమస్త శా(స్రు స్వాధీన తను, పనితో బాటు ఆతని అంత స్పంస్కారమును పూర్తిగ.
శ్రీనాధ _వెభఛవము.
విద్యాగ్ధిదశ.
Paine
స్ట సంస్క్టృత(పాకృతీ శార సేసి ముఖ్య
భావూపరిజ్ఞాన పాటవంబు. జన్నగపతి సార్వభౌమ భాప.త మహో
భావ్య పద్యా సమభ్యాస బలము? నతమపాగకణాద పత్నీ లోదీరితి
న్యాయ క ళాళాశలాతిశయము
విపురా ణాగమస్సుతిసా విణాంగో ట్రా ప ఫి.
కబళనవుర్ణత్సే త్తి గారవంబు
పూర్వకవి ముఖ్య విరచితా పూర్వ కావ్య ఛావరససుధా చరణ (పొఢత యును గందళింపంగ( * గాశికాఖండి' “నెవ ధి ప్రముఖ వివిధ (ప్రబంధము భొనచ్చె.
—నాచికతూ పాభ్యానము'
ఈ పద్యము (శ్రీనాథుని సర్వతో ముఖ పాండిత్యమును వెలిపటిచినడి. ఇదన నేల తత్కృత ( ౦ధములే యాతని
ఆుకటించినవి. చి త్తీగింపుండు. -
షష భ్, 21
ఇా. (భాహ్రీన త్రవరప్రపానుడ నగు ప్రజ్ఞావి శేపో నయా side విశ గార్పన గ భా రీలుండ వభ్యగ్గిత (బహ్మ్హాండావ మహాపు రాణచయ తాత్చ్స ర్యార్ట నిర్ధారిత
(ఎహ్మజ్ఞానక శానిధా నమను నీభా శ్యంబు సామాన్యమే! GU — నెషగము: అవతారిక.
గ్, ఆగమజ్ఞాననిధివి తత్వాగ్యఖనివి బహాపు రాణజ్ఞాండ వు శుభభవవ్లముతివి
ఆఆ 096౪౪9 39 0 ఆ 99? అ 9౪౪౫ 699 ఇ
__వారవిలాసము. శీ వాధు డు భాల్యముననే కవిత్వము జెప్ప నారంభించె ననుట రాక యైతిహ్యూముకలదు, అవెయిది..- భి వాఖుండు విద్యా వ్యూాసంగము చీయుకాలము : తరం సంవత్సేకముబ యోడున చే స నర్థగాంభీక్య ము ఆరభటీవృ తి తితో నారి"కేళపాకమునకు నగు బూటు ఘటించు ననర్లళ్లే ఛావయు బయలు దేజా ను, పండిత్ము లకుసై తీ మాతని కవిత్వము దురవగావా మమ్యెను. నినా ధుని విద్యాగురు డీస్థితిని గనిపట్టి, పత్యహ ముదయమునం జిక్కుడు పాదు సరస(౮హార్చుండి మినుపగా 5 లాకనెలదినములు తినవలయునని క ట్రడ బెక్టైనుం ఉదయమున మినుపగాశెల తిండియుం జిక్కుడుమొక్క. గాలియు బుద్ధిని మందగింప€ జేయునని వైద్యశాస్ర్రుమంట ! ఈ విధానముననై న యాతని బుద్ధి మందగించి తీ దపారపాండితి కొంతీ మజుపు దగులు
22 (శ్రీనాథ వై భవము,
ననియు బోధ్యవా క_గుననియు సరససరళధార యేర్చడూ ననియు(డలంచి గురుడు మినుపగా3ెల పథ్యము విధించనంట! ఆ పధ్యముతో (క్రమముగా పాండితి కరం లలిత మార్షముల
జూలువాతనవి,
సంస్కృతి నైమధకారు-డు [శ్రీహర్ష పండితుడు. తేన విద్యార్థిదశ్రయందు గురువువే నుపదిప్పమెన చింతామణి మం(తము గంగా తీరమున సంవత్సర కాలము జపించి సాధిం చెను. శారదాదేవి (పక్యితుమై అమోఘవాగాది వరముల (బసాదించెను. అదిమొదలు (శ్రీహారు. డుద్దండపండితుం డ్రై రాజాస్థానములలో వాదోపవాదములు పచరించుచుండైను. ఆకఠిని వాద మెవ్యరు నర్భము చేసికానజాలకుండినందున మటల శారదా దేవిని (బత్వ శీ కరించుళొని “అమ్మాా! అతి (పజ్జయు నాకు జెరుపేయెనది, ఇతీరులకు బోధ పడునటి వాక్కు నాకిమ్ముు” అని వేడెను. చేవి అటయిన నద్దరాత్ర మున Re Se శిరస్న్నానము జేసి పెకుంగు(ావి నిదిం పుము. కఫాంశ మవతరించుటవే నించుక బుద్ధి జాడ్యము. పొందును.” అని యుపచేనింశెననియు, ఆతం డబ్బుచేసి బోధ్యవాక్కాయె ననియు. జెప్పుదురు. ఇట్టికధ లెంతీవజకు విశ్వననీయములో చెప్పంజూలము.
శాఖఅమతము. 23
దల ముత ఛాఖ_మతీము. tr HD.
(శ్రీనాథుని: బాకనాటి నియోగి యంటిమిగడా! విమ రృకులు గొంద తు “భట్ట” శబ్దసంయు కుడ గుట (శ్రీనాథుడు నె దికి కాని నియోగి కాండనిరి. నియోగియీ యని మతియొక పతుమువా రనిరి. “భట” శబ్బసంయోగ మే ఈవివాదమునకు. గారణముగాల దో(యచున్నది. “*అంధులలోని నియోగి వైదికి భేడకాల నిర్ణయము” అను మకుటముతో ఫొ. వేం. లతషణ రావుగా రొక్ర వ్యాసము రచించిరి. (ప్రకృ తాంఛమునకు సంబంధించిన భాగము నందుండి దుద్దరింతును.
* ఆ ఇ వేలవారిలోనుండి చీలిన శాఖవా రొకరు గలరు. వారికి పాకనా టాశ్వేలవారని నేరు. ఆజువేలనారు పాక నాటికి. బోయి పాకనాటివారైరి....వి, శ. ౧౪౦౦ వజకు-- అనయా జీ.టికి నైదువందల యండ్ల (కిందటనే కవిత్వ మంతి త్వములు స్యాధీనపఆుచుకొనిరని చెప్పుటకు సంచేవాము లేదు. బిబి మనము, విజయనగర రాజులలోని రెండవ హరిహర రాయల రాజ్యమువటకు వచ్చి చేరితిమి....ఇంతకు బూర్వపు (గ్రంథములలో ఆజువేలవారని గాని పాకనాటి
* “స్వధర్మ ప కాళిని? సంపు ౧: సంచికల రా పవంగ సం, క ౧ మారశీర మాసములు, గ అవి ౧ మి
24 (శ్రీనాధ వైభవము.
వారని గాని యుండదు. కావున, మనము పదునాలవ శతా బ్రమునకు. బూర్వపు నియోిపలను ముతియొక లింగము (గుర్తు వేం గనుగొనవలసి యున్నది. గంంఛాదులలో నుప యోగింపంబడిన “అమాత్య,” “పవ గ జలడనాధ ” ముద లగు పదములనలన, మనము, ఆ వర్మనమునకు విషయభూతు( డగు పురుషుడు నియోగి యని నిక్చయింపవ ద్చును. పల్ల కరణమైనను అత్యంతము బదవాండైనను నియోగి తేన
cn
చరుతోం గలిపి “అమాత్య” పదము (వాయును....”) మారయా మాత్యుండు తేండిగా కములవాభా మాత్వుండు తాత్గాలగల (శ్రీనాథుడు నియోగి గాక మ ఉఊనండు ? బెండపూడి అన్నామాన్యు,డు * పాకనాటింటి వాడవు బాంధవుడవు” అనిన డాని గర్భ మేమి ? ఇంతీనైన (శీనాధుని శాఖను గుజించినశంక మనలను బిడింప కుండుగాక, నన్నయభట్టు వైడ్కికాడా!? భట్ల శబ్రలాంఛ నము వై దికిం డెలుపదా? అనిన వానమునకు సమాధాన మియ్యవలసి మున్న ది. ఉత్తీగాం్మధ మండబంముళలో (బ్రాహ్మణుల నందజిను నియోగి వెదికి మాధ్వ భేదములు పాగకంపక సాధారణముగ “ పంతులు ” అని వ్వవహాింతుకు. కన్నడ చేశమున (బావ్మాణులను ల మహాన్వామి చ భట / శబ్బములతో వ్యవవారించుట పరిపాటి. శాన్, అవధాని, ఆచార్య, సిద్దాంతి, సోమయాజి_ఇత్యాదు లిక్కడవలెనే
శాఖ మతే ము. 25
ఎ ప "చట" : యు అక్క_డను వ్యవహృ్శీ ములు. భట్ల భట్లారక్ అని బండితాకమున నుపయోింకుక మహోారాష్తా) ద తేర
థి _ హీూందూనానమున | చెహ ణుని, భాట్ భాకీర్ జ్యా పండిత్ >
థై Ss పంత్, పాండ్కే అని వృహింతురు “ పండితులూ శబమౌాం bees se మహాశాష్ట్ర్రయాదులక పం*ిల్ ,పంత్, పాండే, నాండ్యా సనక. అతో జీన మందలి పా: నాటి ని యోగికి నీనాధు నికిం గన్న డ దేవ స్మపదాయనమ ౪ “భట్ట శబ మెటనుండి సంకమించిన దని కదా (పశ్నము? ఏ a సమాధానము కడు సు* భము.
“కారీఖండము”న కుపోడాతముగా “చిన్నా9ిపాన్నారి చిఅుతేకరాని కక పగ్శమునం: గడిప “గాటదేశకటక పన్ణ వనహేళి శ్రీనాధభట్ల సుకవి” అని చెపిళానం బడెను. ఈ -కాధీఖండము (వాయమింతీకు మిగుల గె వాలక మునుపు వా)సినది. దీని తిమివాత్ రచించిన తీత్కృత గంధములును గలవు. కాని దీనికి (కాకీఖండమునకు) బూర్వము తారచిం చిన గంధములళో భట్ట బికుద మగపడను, క రాట 'టేశ దిగ్వి జయానంతీరము రచి* మనది కాశీఖండము. క ర్లాటదిగ్వి జయ సూచికగ తన (గంథమున “భట్టి శబము/ గూర్చిళొ నెననియు? ఉద్భట వివాదపొఢిచే గాడ కిండిమ భట్టు నోడించి కవిసార్వ భామాది విజయాంకములతోే భట్టారక 'పట్టముగూడ నూడ లా%ఖొ నెననియు నూహించినచో నింక వివాద మెక్కడిది ?
26 (శీనాధ వైభవము.
శ్రీనాధుడు ైదికి కాడని పాకనాటి నియోగియేయని యతుంయో.౧ దగును,
ర్రక నాతీండు ఆదెగ(డియా? ౫౩ వుడా? ఆను వాదము మిగిలియున్న ద శృం గారనై మధముం డెనుగంచె నన్నంతనే ఏధీఏభృతి మాటువు ను శృంగార రసాళ్ళీకములను రశాల శా నని యూహింపం బకినంత వే ఆతడు పచ్చి వృంగారనాయకుం డని శకాలీఖండ ఛీమీశ్య్వంపుగాణ హరవిలస శివరాతి మాహోత్భ్యాదలు దెనుగించిన మాతనే అతంజు క ఇ వుడిని,
కక
4}
లకంధర, యాశానభూ వాణి
విసము మెసవిననాటి యక్క సటువోవ
కన = ఏ క (మింగితి నంచుం
బురవాక్క, గడ్న్వింపంబోగ పోవోవోని
బికు డంక గానవచ్చెడు
మెంసెడు పల్నాటి“ జొన్న మెతుకులు దినుమి*ో
ఇట్రవాని నాతని తల కంట *ట్రి శివ వూవకుండని నిగూపింపజెల్లునా? క్రవియెనవానికిం గుల మేమి) మశీ మేమి? వాండిన్నిటి కితీతుండు. అందు (శీనాథమహోకవి (బ్రహ్మజ్ఞాన క్రళానిధానము. అతి(డు భాతిక్రసంఘాది శాఖాభేదముల
* పొ, రేనాటి.
(శ్రీనాధుడు కొండవిటీవా(డు? 27 నత్మిక్రమించినవాండు కావున (శ్రీనాధుడు అదె (తియని, శె వు డని నియోగియని, చెదికు(డని కీచులాటలు నివృయో
మును జనములు,
భీం నాథు-డు కొండవీటి వాండు ? ——తాన్తెట్ఞరల-—— ఇదివరలో (బీనాధునింగూ. గి వ్యాసము గాం గాని [గంధము శాలగాని (నాసిన వారిలో అ. ఉమాకాంతముగా రొక్క_గు దప్పం డక్కినవారండఆు, (శీనాధు డు కొండవీటివాండే యని నిర్ధరించిరి. కోమటి వేమని యాస్ట్రానియంమన్న కాలమున, ర్రీనాభుడు, విద్యానగరమున శే? శెండవ వారిహరరాయ లను దిర్శ్భింప(బోయినట్లును, వారహర రాయలు మో చేశ మేది? యని (పశ్నింపంగా శ్రీనాధుడు, నీ, పరరాజ్య పరదుర్ల పరనై భవ నలం గొనళొని విడనాడు కొండవీడు; పరిపంధి గాజన్య బలముల బంధిం దు గురుతెన యుజు(దాడు కొండవీడు; ముగురు రాజులకును మోహాంబు" బుట్రించు కొమరు మించిన వీడు కొండవీడు; చటుల వి క్రమక ళా సావాసం బొనరించు కుటిలారులకు బో (జో) డు కొండవీడు;
28 (శీనాధ వైభవము.
గీ, జవనఘోటక సామంక సకసవీర
భటకటా నేక హాటక (పకట ౫౦భ
సింధు గార్భటి మోహ (నీఎం దురు
కూర్చి నమగానతికి జోకు కొండవీడు.
అని శాప్పిశబును. భొంకవీటి దండకవిలలోం. గలదు.
శాని కట్టుకతిగాం దోంచు చున్నది, ఈ పద్యము (శీనాధకృత మనుట కేవుఎమూహో మూ౫ మె కాని నిజమని నమ్మ గాకున్నదిం (శీనాథుని స వనఏ బోలిక లిపజచ్నామునం. గలికమునశేని లేవ. అనర్భశిబ్ద (ప్రయోగములు పక్కా -. ఏశత్క ర్హృశ్వోము నీనా థున కారోపింవట తిప్పు. ఇైెపుదిడక. ఒకటి దొరకిన దస్నంత వ |ఖీనాభునంతిటి _ కవిసార(శౌమున కంటగట్రవలసి నటే! (శీనాధుని పాకము రుదిచూచిన వా .శెవ్వండయను మై పాడుపాకమును (క్రిశాఘిరి తింకు గుదంకు. శ్రీనాథుని రచన వేణు. అకిని శబ పయో” కౌశఎము వేణు. ఆతని విషయ
అల్తామ్
సం[గవాణ నై పుణ్యము వోలు. అన్నింట వాని నై లతేణ్యము స్టతీంతేత (అసు ములగ చుండు ౫. ఒకి వేళ నిది శ్రీ నాథుని చాటువులలో నొకటిగా నుండ: గాడదాయని (కమా మయిన శేఖక (పమాదములు [ీవాధుని కవితాశుణమును మతు(గుప జీిచది యుండంణాడదా యందు చేని కొండ వి: (పశం సమీ మన మందం గన౮లిగికిమికాం శ్రీనాథుని (ప్రశ స్థి యంచజేమున్నది? తనది కొండవీడని (శ్రీనాధుడు చెప్పెనని -ఈపద్య మెట్లు రూఢి చేయగలదు ?
(శీశా థుండు కొండవీటి వాకు? 29 :
కాటయ వేమన కొండవీట నున్న కాలమున నే_ మర గిరి సజీవుడై యుండంగవే_[ళీనాధ క్షవిరత్నము థొండపీటికి వచ్చుచు. బోవుచు నుండెనని తమ తలంపనియు౧ గొండవీడు చేరునప్పటి క్ తీండు (గంధరచనము చేయ; జూలి యున్నా డనియు వే. (ప. గారనిరి. దీని భావమేమి ?
(శీనాఫు (డు (పభువునుబట్లి కొండ పిబం దాత్కాలిక నివాస మేర్పజుచుకొనియెవీ కాని స్థిర వాసి మాతము. కాడని స్పషహ్షపడదా:
నాకు లభించిన ఈ పడ్వ్యముం గన(డు. నీ. పర రాజ్య గురుదుర్ల వర వై భవ శ్రీల?
ాటించి వేటాకు కోటపొడు; ముగురు మూర్తులను వ్యామోహమ్మున నుంచు కాము మించిన వీడు కోట పాడు; పరిపంథి గాజన బలము? కతుఃల గుచేమా నుతు(దాంశు కోటపాొడు; చటుల విక్రమకళా నార విస్సారితం గటి లాషలకు నూడు కోట వాడు; గీ, జవన ఘోటక సామంత సమావీర భటకటా నేక పాటవ (వకట గంధ వార ణాటాట్య భీషణార్భటికి జోడు; కూర్చి నమరావతి! దోడు కోటపొడు.
30 ఉ్రనాధవెభవము.
కొండవీడు కోటపా డయ్యెనో ! కోటపాడు కొండపి డయ్యెనో? చెప్పశేరము. ౯ది మెడవితుపుల కనుకూలనుగు పడ్యమ. ఇడశ్లీనా ధకృతీమని విశ్ళసింప రాదు. ఈకోటపాడు శిర్నూలు మండలము కోయిలక:ంట తాలూ కాలోనిది. ఇంక నక్కుడకేని మజియొక కెటపాడు ఉండిన నుండనచ్చును, కచ్నూటు మండలము కోట పాడు (వా చీన కౌడి (పభువుల యడి నున్నట్లు తెలియుచున్నది,
శ్రీనాధుని గురువు! TT ౫ద్భము: “ రాయగురు పరమేశ్వర సాధుజనవిభేయ ఘోడెరాయ సకల కళాధామాది బిరుద భాస్వరుండైన ఛీవ ము గురు వరేణ్య ఫ ణ్యకారుణ్య కల ఏ యాలబ్ద సు రైశ్వరాభుక్యాండే విజయధాటీ సమాటికనంబున దిశ లల్హాడ నల్లాడ భూవల్లభుండు రాజమహేం[ద్రంబు రాజభానిగాం... చబ్రాలించో --మీమఖండము. స్మ అం ఫత్ మామండలా ఖండలుండే న వేమభూపతి కృపా ఏీతుణంబు ఘూడెరాయాంక సద్దురురాయ భీమేశ్వ రస్వామి పద సమారాధనంబు
(శీనాభునిగురువు? 81
కమలా[ది నిలయ మార్కండేయ శివమౌాభి చం(దాంశు నవముధా సారధార వేదా ఏ నరసింహ విఫుల వతస్థృలి కహారమాలికా గంభలహారి గీ, కారణంబులు నుద్బో ధక ములుగాం విరభచేశ(రు (బబంథ విభు చేసి సంభవించిన సాహిత్య నౌవ్పవమునం గాధి కాఖండము జినుంటబగా నొన రుం ఉ. ఈశ్వరుం డింటి వేల్పు, జగదేక గురుం డగు ఘోడెరాయధీ మేశ్వరు( డా వల ౧ డి-గులు ని త్యీవినోద కృత్యముల్ శాశ్వతే ధర్యక రు రుబు దలంపలగ సమి్మన సామ్ము, లాత్మ గ శ్చేశరుడంట నై నెజ్కు మెనయె శృపు”: శయ వేమ శౌారికిన్? --- కొశీఖండము పె పద్యములలోని ఘోడెరాయ భీమేశ్వరుండు (శీనా భునకు విద్యాగురుండో ముతశగసుగుండో అని ల కొందు శంకించిరి. మతీగురు(డగు శేమోా కాని విద్యాగురుండు మాతము కాడని తలంచిన వారును గొందజు గలరు. వేద శాస్తాది విద్యోప బచేశముచేం గాక ఆ భీమయగురు వ లేఖ్యండు శె వమంతా ద్యూప బేశముచే శీనాభునకు గురుడై యుండ వచ్చునని కొంద అనిరి. (శీనాథునికి భీమేశ్వరు.ఢు విద్యాగురుడు గాని మత గురుడు గాని కాడని నే నందును. అడ్వ్వైతి వైవ్వవ వీఠము
శీ2 (శీనాధ వైభవము.
నెడ, విశిప్లాదై (తి శంకరవీఠమునెడ పరస్పరము గారనముతో వర్తించుట ఆచారము. (పభునాశితుండగు క్వి తత్చభుసంబం ధుల జేస్తుు నగ్గించున-ట. ఇంక దదీయగుగరువు* ౧ (బస్తుతిం చుటయం దాశ్చర్య మేమి? ఘోడెరాయ భీమేశ్వరుని శివ్య పరంపరలోని వీరభ దా ₹ెడ్డికనిం దదీయ మంతి బెండఫూజి అన్న యా మాతని కిని అంకితము లొనర్బంబడిన " కాళీఖండ?” “భీమఖండ” ముఐలో. దప" దక్కిన తత -్రతీ గంధ ములలో నెక్కడను భీమేశ్వరుని గురుత్వము సూచింప లేకు.
నిజముగ విద్యా గుుుండుగం గాని, మత్ గురుండుగ. గాని యుండిన యడల శానీఖండ థీ మఖండ ములకు బూర్వము రచింపబడిన వనుఖాను మగదాట్బ*శ్ర శాలివాహన స _ప్రశర్కి శృంగారనై మధము, హాకవిలాసములలోను, తరువాతి పండి తా రాధ్య చరిత తివరాతి మాహాత్మ్యము లోనగు వానియందును అఛా ర్యాభివందనము ఘోడెరాయ భీమేశ్వరు నకం గృతికర్త చెల్తించెనా? వభుగుముత్వ సంబంధము తీప్ప (శీనాధున కెటి సంబంధ మున్నట్టును గన్పట్లకు. పద్మ పురాణసం గహక ళాకావ్య (పబంధాధిపుుడు కమలనాభుండు తాతయం-ట్క, విద్యా రాజీభవుండు మాకంయామాత్యుండు తండడియంట మతి శ్రీనాధునకు గురుత్వమున శేమిఖాలు(తే ? మతీయు దగ్గుఒల్లి దుగ్గనాదులు శ్రీనాధుని తండి తాతల నుగ్గడించిరికాని ఆతని గురుని? (బశంసింప శీలనో !
కొండవీడు: రెడ్డి రాజుల పాభవమాు. 88
దళము 3. కొండవీడు: కెడిరాజుల (పాభవము. I వంశవృతేు ము పోలయ. 1 న! నా . | | | | | మా-. ౧ వేమ దొ అన్న మలం cs య
అడ్డిబీక. శ *శమటి, నాగోళ, _౨ అనపోత, 3 ఆన వేము. | | ఎ వేమ. ప ర కుమారగిరి. ౬ జ చేమ; రీ, వేం. ల,
[ వివరణము :___మూలఫురుషుడు (పోలయ. ఈతనికి మాచ, వేము, దొడ్ల, అన్న, మల్ల-అని వవురు కొొడుకులు. ఇందు శెండవవా(డు వేమన రాజ్యముచేసెను. వీనినే(వోలయ వేమ యందురు, మాచనిక్కి చెడిపోత సెనకోమటి, నాగేక__ మువ్వురు కొడుకులు, ౧ వేమనికి ఇద్ద జు కొడుకులు. ఇందు పెద్దవాడు ౨ అనవోతన. జెండ వవ 5. అన వేమన, 3. అన వేమనిక్సి ఈ, కుమారగిరి కొడుకు. పెదకోమటి (మాచని కొడుకుల మువ్వుంలో నడిమివానిక్రి ౫. వేమ, మాచ ఇరువురు కొడుకులు, ఈ ౫. వేమనికి ౬. రాచవేమ(డు రొడుకు.]
ఊ ఈ వనంళవృత్నము, కాసనములను “ వేమభూపాలీయ” మను "కావ్యము ననుసరించి వేయంబడినది. (ప్రభుత్వము చేసినవారి పేర్లకు ముందు అంక గమనింపవలయును
3
=
తూ శా య sch యర Mee, pn gle sn 0 pe ఇయ ౨26 “యాడ రహా ఇ
కా :౮ మా] Se (smn ఇందాక ) ఈ కయగెక (xq) ధం విలనే ణ్ “దం (౬వ (noun) Sa srr | | (2౭0౨౦౮) 2.9 “ాడింణి ధాతా కాండం ‘asgsn ‘=e CIT అ ‘2 'ధూడ్ల (9926ల 2ై తులకు | | ‘oa Ga ‘so aa “oug) (2022౩ "0౪2వ ల | 1111 | | aus (coaowe) రాజై | న్ | | | ($2 ఠం కాగ =) “యా ‘Ss ‘Of | 3 (00౬) gessss ఇం౦ఒహ్వా జై. జ ర కలా ఏయి అలంక. ఆధ. "| య . 2 కయ్ ర న్ా
(9 |
| (nous tea) -soa(,E | ధరో
Il
కొండవీడు: రెడ్డిరాజుల పాభవము. 85
[వివరణము: మొదటి వేమయకుమారునకు (పోలయకు శోమటి (పోలయ అని నామాంతరము. ఈతని భార్య అన్న మాంబ. ఈ దంపతులకు మాచయ, వేమయు, దొడ్లయ్క అన్నయ మల్లయ అని ఐదుగురు కొడుకులు జనించిరి. కొన్ని శాసనములు మల్లయను విడిచి నలువురనే వర్కొనినవి. (పోలయ తకువాత ఆతేని శౌండవ కొడుకు వేమయ రాజ్యము నకు వచ్చెను. తరువాత అనపోత్క్ అనవేమ, కుమారగిరి వేము రాచ వేము అనువారలు (క్రమముగ రాజ్యము బాలించిరి.]
III
పంటకులము ఖీ పోల్యోలినో త్రము. కోట దూవూరు(వభు-డు. |
సరుమాండి: పెరుమాళ్ళ రెడ్డి, | 9
| | ఆలాడ (పోల కోట దొ డ్రా రెడ్డి పీనకోట (చెమ్నాందబిక) | | (పోల ఉరఫ్ అనవోల కోట అలాడ రెడి (రాజకుహేం య a
| (దపరపు కోటయ వేమా రెడ్డకి 'బావమజంది.)
కొమరగిరి అనవోతశ₹ెడి G
ఈ (uarterly journal of the Andhra Historical Research society Vol III parts 2,3 & 4% October 1928, Jan & April 1929.
86 శఉనాధ వెభవము,
వివరణము... అనవోతు. అనవో తా రెడ్డి, (పోలాగెడ్డికి శాండవక్రొడుకు; కాళీఖండ కృతి తెలివినట్టి అల్లాడ రెడ్డికి ఈ అనవోతు రెడ్డి పెద్దన్న. రాజమ హేంద్రవర కెడ్మిప్రభు వంశము నకు అళృయదొడ్డ._ అల్లాడ ₹ెడియే (పధానపురుము డని ళాంకుదురు తామఫలకము డెలుపుచున్న ది.
పై 111 వంశ క్రమణిక, ఇఫ్తడు పశ్చిమ గోడావరీ మండలముననున్న పాలక్రొల్లు* కు సమిోపమునం గల కొమ్ము చిక్కాలలో వారకి నవమ ఆఅంధరి సెర్చ్ సాసయిటీ "తెలుపుచు, ఇది యవూర్వ విషయ మనిరి.
కొండప్టి ₹డ పాలనము, లూ
క ర, ౧ర_౩5 వ సంవత్సర (పాంతీమున రొండవీటి రెడ్డ పాలనము (పారంభ మయినటుల కన్పించుచున్నది* ఈ (పభువులలో చమొదటివాండు (పోలయ వేమా ₹డి. ఈయన "ఆడి రాజ్ఞమును బునరుదరించెను,
cs న థె ౧. (పోలయ వేమా రెడి: దానగూణా సంపన్నుడు,
ముపష్పదియాజు అ[గహారములను దానముచేసెను. గ్ర ైలము “నంటి (పవహించు పాతాళగంగ నాం (బసిద్ధమయిన కృపా
సీట్రిమట్టమునుండీ శీత లళిఖరము దాంక, న మహ. నృసింహన్వామి గర్భాలయము వజఆకును సోపాన
కొండవీటి రెడ్ల పాలనము. 81
ములు గట్టిం చెను. (వ తాపరు(దుని యనంతరము తు5క ల్మాక్ర
మించిన (బాహ్మణా గహారములను విడిపించి యథాపూర్వ
ముగ (బ్రాహ్మణుల కిప్పిం చెను.
ఆం[ధ మహాగారత మున ఆరణ్యాపర్వ శేషముం బూారిం చిన (పబంధపర మేశ్వర బెకుదాంకిణు(డు ఎత్రాపెగడ రచించి. వారివంశమునకు. గృతిపతి యు, 'మధ్యాంధ జీశ శ్మేమవకరవాలుం ” డని (పశ స్థిగష్న రఈూరళిఖామణియు
ఈ (వోలయ వేవుభూపాలుండెం ఈతందు కవిపుంగవులం బెక్కుర
నాదకించి నత్కరింవినవాండుః
౨. అనపోతశెడి :_(పోలయ వేమని వంతరము
(వభుత్వమునకు వచ్చిన ఈ యనవోతి రెడ్డికి, నిజామునీములళా*ని
"రేచర్ల వెెమనాయపలతోం బోరాటము పొసలాను, శేచర్ల్చ
అనపోతానాయని తీ మ్ముుండు మాదానాయ(డు. ఈయన
పోత రెడ్డిని దన్నాలకోట వద్ద పరాజితునిం చేసెనని ఈ
పద్యము బాటు దున్న ది.
ఉ. దన్నడకోటముంగడ నుద్గబలోన్నతి గంగేదా:టిి సం పన్న బలుండు సింగజనపాలుని మాద (దు, శెడ్డిపో తనిం, బన్నిన సేనలం దునిమి, పాజంగం(దోలె విరాటువీట న త్యున్న తవికమంబునసు యో ఫను(దోలిన (క్రీడికై వడిన్. +
కాం నఖ బకర్
..*నోదావరి వెలిగోటివారి ఐంశళచర్మిత. =
లిం (శ్రీనాథ వైభవము. ఈ యనపో తా రెడి వీరుడు, వితరణళాలి అని (వఖ్యాతి-గాంవెను. ఈతని (ప్రభుత్వము ఇట్లు స్తుతి-/గన్నది. శ్లో తతోన్న పోతనృపతి; పటు పాలనకర్ణణి అపాలయ త్రస్య పుత్త) స్తదం లేఒ౦ధ వసుంఛ నామ్ కొణఏడుం రాజధానీం సవిచి శా మకల్పయత్ దృహ్వత్వప్పావి ,నెచి త్యమభూద్య స్యాస్పవిస్పృయ; ఉహెశ్ళవ స్తుల్యబలై స్తుర న కల్పదుమా వ ౧ వడాన్యవ రః రమ్మోపమానై.' రమణేజనై శ్చ సాభాతిభూమావమ : రావతీవ. సో౭.న్న పోత నృప స్ప్వేన నిని తాయామ్ వురిస్థిత: కుర్వన్ పేమా(ది డానాని చింమ్ భునమపాలయత్ . ఈ యనపోతేని యాసానియంకు చాలసరస్యతి అని vy పండితుడు విద్యాధికారిగా నుండెను. వ్ అన వేమన: ఈతే(డు చాన పరతీం[తుండు, ధర్మ వేమన అని పౌరువనాముండు. ఈతేని పశంస ఈభాటూ పద్యములం గనుండు, నీ. యామినీశ యయూలి యాదోధిపతి యత యమతనూభవులు నీయంతీవాళు,
రాజమహేం[దవరం యిలాకౌ ఇప్పటి మన్యకూఫురం శాసనం.
కిండవీటి రెడ్ల పాలనము, 89
తపన తాటకవైరి తాలాంక తారాది తారకాంతీకులు నీ తీఠరమువారు,
ఆ 65 ౨6 అ 5 6 ఆ9 9 696 69 6 అ 9 9 ఆ9 6 ఇ 9 ఇ
గీ, శు మతి రయ గాంభీర్య వృద్ది మాప థి ధి శాంతి కరుణా వితర భూతి కాంతి భాగ్య సారధనభధర్ణ 'లేజోతి శౌక్య్వథెర్య భుజబలంబుల నన వేమ భూపవర్య.
అన పోతాశెడి యాస్థానిలో విద్యాధికారగ నుండిన బాలసరస్వతి ఈ యన వేమని పాలనమునను కాంత కాలము తత్స దవియం దుండెను. ఈ చాలసరస్ట తికిం దరువాత (తిలో చనాణాగ్యు(డను మహాక్రవియొక (డు తత్సంస్థానమున వి ద్యాధి కారిపదవి నలంకరించెను. అనవేమాకెడి వల్బడి శా. శ, ౧౩౮౧ వలకు సాగివడి. ఈతేసి యనంతీరము ఇతని యన్న అనవోత రెడ్డి కొడుకు కొమరగిరి రెడ్డ పాలకు, డయ్యెను.
ర కొమరగిరి రెడ్డి. ఈయన అతిమా[త భోగవిలా ను(డు. వకేట వసంతొత్ప్సవములు జరుపువాండు. ఎల్లపుడు వినోదముగ( గాలము బుచ్చువాండు. ఈతని వసంతోత్సవ వైభవము 'వారవిలాసమూున సమ్మగము వర్తి ౦పంబడీనదిం శ్రీనాథకృతేమగు నీ హారవిలాసము అవచ్చి తిప్పయసెట్టి
40 డ్రనాథవెభవము.
కుమారగిరికి మి(త్రుండు అంకికమండెను. అనవరతీ భోగలాల నుండైన కుమారగిరి భూకాంతుని వసంతోత్సవము, తత్కుు మారగిరి రచిత సంస్కృతే “వస న్తరాజీయమునం (బశ స్త జా అలాని
మైనది. కుమారగిరి ఇట్లు వసంతోత్సనములతో వార విలాసినీ నాట్యములతో శావ్య కళావినోదములతోం గడ జస కాని పాలనా తంత్రములం గూర్చి (శద్ధవహింపం డయ్యెను. కావున ఈతని తోంబుట్టు పెనిమిటి (బావ
చూ
మంది కాటయ వేమండు రాజకార్య ధుకంఫరుండై నిర పాయకరముగ నీవ బాలించెను, కుమారగిరికి ఏ రాన్న పోత నృపతి కొడుకని తెలియుచున్నది. కుమారగిరి క. శ ౧౮౦౦- ౧౦౦౫ వణుకు నాలుగండ్లు మామే రాజ్య మేలి చిన్న వయ స్పుననే కాలగతి చెందెను. ఈతని యనంతిరము వీరాన్న పోతిన్ఫపతి _ కుమారగిరి కొడుకు _ (ప్రభుత్వము చేసిన ట్రగ పడదు. కాని ఖామరగిగికి? (బతినిధిగ నుండిన ఆతని బావ మజణజ(ది కాటయ వేమా కెడి తత్పాలనము నిర్వహించె నని కాటయ వేమా౫ాడి:___ ఈతని రాజ్యపాలనా ధారం ధర్యము, వి ద్యాసంప త్తి, రసజ్ఞ తీయు: (బశంసనీయ ములు, కుమారగిరి రాజీయము * వేర ఈ కాటయ వేమండు కాళి దాస నాటక్షతయమునకు వ్యాఖ్య రచించినాడు. థామరగిరి శాటయవేమ నృపతులు, అన వేమ భూపాలుని పౌ తీ” రను
కొండవీటి రెడ్డ పొలనము, 4l
అల్లాడ శెడ్డిని రాజమహేం[దఫురమున౧. దమ (పతివిధిగా నియోగించిరి. కొంత కాలమునకు. నొండవీడు అలజడుల పాలయ్యెను. కాటయ వేమండు రాజమ హేం(వవరము జేచను, తన (పభుత్యము ధర్మ సమంచితీముగ నిర్వహించి నందులకు థామరగిరి నృపాలుండుు తేన బావమజ-దిని కాటయ వేమనను, రాజమహేం([నవరము నర్పించ సంభావించెము, కొండవీటి ప)భుత్వమునకుం బతివిధిగా రాజమహా-(గవరము చేలు చుండిన అల్హాడెడ్డ్తకి ఇజువుగూ కొడుకులు. అం వొకండు అల్లాడ వీఠకభ డా వ్. “ాటయవేవు గు. తవ కూంతుల ఇద్ద అలో అనితల్ని అము నామిను ఆల్లాడవీకభ గు (మేనల్లు నికిని హారివారాంబ ఆను నాము“ అన్నయ వేమన ( జిల్లాడ చెడ్డి "పెద్ద కొాడుకాన) కును బెండ్లి చేసె. కాటయ వేమన కాలము కం. న రర సం తో ముగసము,
ఈతని కొడుకు కొమరగిె గాజమెను శాని ఆతం డచిరకాలముననే ఇహామును జూలీంచెను, ఈ సంస్థానమునకు అనితల్లి వారసురా లయ్యెను. ఈ వారసత్వము అనితల్లి భ రకు వీఠభ డా రెడ్డికి సంక మిం చెను,
గ. పెదలోమటి వేమా రెడ్డి; _-- ఈతడు మాచయ మువ్వురు కొడుకులలో నడిమివాండగు పెదళోమటికి పెడ్డ కొడుకు. తరములలో నాలవవాండు; కాండ వీటి రాజ్య మేలిన . "వారిలో నైదవవాండు. తన విద్యాసంప _త్తికిని తన వృ త్తికిని
టీకి (శీశాధ వైభవము,
అన్వర్షములగు “ సర్వజచ[కవ ర్తి”, * వీరననారాయణ” థి యా అవాలి బికుదము లందినా-డు, ఈతని రసజ్ఞతను వదాన్యతీను పరా (శ్రమశీలమును ఈ క్రింది పద్యములు (పకటించుచున్న వి: త్రో, జ్ఞాకాయది నహిదా తా
చాతాచేతోో_ ౭_ షీ ఛువి నచజా తా
జ: దూల రా ౧
"పెడ కోమటి వేమ భూపతే చితమ్.
చాటువు,
శ్లో. చూడామణి ర్నషృ పాణామ్
దుర్యద పరిపంధి శిఖకి దంభోళి; సర్వజ్ఞ చ్యకవ ర్రీ ఇఒజదకోవుటి వేమభూపతి గ్హయతి. స్ట్ =, కపటకంఠీర వాకార నారాయణ తళా నినాదంబుం గేలి సేయు; కల్పాంత దున్రాంత కాల'ఖె రవఖేరి డమకు కోనాగ్ట్రద మడంగ6 జేయు (పళశయశకాలాభీ పటు ఘోర నిన్హాత్
mr
పటపటా రావంబుం జటులపఆుచు కుహానామహో కాల కోలావాలో తౌల పాతాళ నినదంబు భంగపటుచు.
ననన శస వరసా ననన * శీ)ీనాథ శాసనకృఆ యందును, వామనభిటబాణకృతి వేమ. భూపాఅ చరిక మను నాఖ్యాయికయం౦దును గన నగును. శ్
కొండవీటి ₹డ్ల పొలనము. శక్ |
గీ, గండు మెటుసినరిపుకోటి గుండె లవియం జండగ తిమో) యు ఏకణోద్రండ భే3 జయరమాసంగ రాజవేశ్యాభుజంగ అతులబలధామ పెదకోము టన్న వేమ. అు ీనాధాది విద్వ(త్ప్స శాండులచేం నొండాడంబడి నాండు. సంగీత సాహిత్యముల యందు నిరుపమాన పండి తుండు. సంస్కృతే పాంకృత సులయందు సమగ కేమువీ. విభవుండు. ఈయన రచింవిన (గంధము లనేకములు. అందు, గన్పడినవి కొన్ని: శృంగారదీవిక (అమగు శతక వ్యాఖ్య) సస్త శతీసారటీక (హాలన్ఫపాలకృత సాతవావాన చరి(కీకు వ్యాఖ్య.) హీత్య చింతామణి (అలంకార (గంథము) ఒక వై వు వెలిగోశు వెలమవీరులతో, మతాకవంక రాజమహేం దవర (ప్రభువులగు అళ్తయ వేమాములతోడను వేజొక దిక్కున ఓ(ఢచేశ జగపతులతోడను ఈతే(డు తీరని పోరాట ములలో గడపెను. తుదకు రాజమ హేంద్రవరము మందికి దాడి నిడలి యోడెను, కుమార వేదగిరినాయని మునిమనుమ(డ్కు కుమార
"వేదగిరి కోమటి వేమా కడ్డి తమ్ముని మాచా రెడ్డిని యుద మున జంపెను, కోమటి చేమఃడు, కుమార వేదగిరి
శేట్తీ (శ్రీనాథ వై భవము,
మార్కొని మడియించెను. కుమార వేద గిరితము(డు లింగము నీడ్కు తేన యన్నను జంపిన పగదీర్ప్చుళొనుట కె వికమించి కోమటి వేమని సంహాించెను, తక్సింఘర్గ ణమున కోమటి 'వేమనికి. [బియమును గెడిపభువుల శౌర్యచివ్నాము నగు నందికంపోతు అను వికిచాకు లింగమనాయని చేయబడెను. రాజకుహేందవకరము చాలించు చుండిన అక్భయ ఏరభడా డ్డ అబెకును వాకివండి సాఫిఐఎచి 'తెమ్బ్చటకు శ్రీనాధమహో కవిని. (బయోగించెము.. అప్పుడు శ్రీనాధుఃడు తన కవితా సామర్థ్యము చేతను, సీషి మహిమ చేశను ఆ వెలమ పభువుల జ అ. (వంవకంపహోతు'ను జహూుమతిగా నంద విర భదూున కప్పగించెము. ౩ దథోమటి వేమా డ్డి కాలము శీ. గ, ౧౮౨౦ నం సమా ప్రి డెందను, ఈతని తరువాత్ ఈతేని కొడుకు రాచవేమండు నిరంకశముగ నాల్లేండ్డు పొలించెను. అంతట రాజమహేందనవర గాజ్యమున గాంత అళ్ళ్యయ వేమా కెడ్డున్కు మతిఖాంత విజయనగర రాజు లును ఆ(క్రమించుకొనిరి. ఇంకేటిశోం గొండపీట నుదయ్యించి విజృంభించిన చెడ్డ రాచరికము, రాజమహేందపురమున వేమ -వీరభ[దారెడ్డ పాలనముతో న స్తమించినది. కొండవీటి వైభవ మంతీరించిన ముప్పదియండ్లకు రాజమహేంద వరము వనా(శ్రయించి యుండిన డిపభుక్వలతీ యు దొలణాను.
గంధరచనము, శరా
దళ్ ము ౪. గం౦ంధరచనము, జాకి
చిన్నారి పొన్నారి చిణుతీకూంకటినాండు
రచియించితి మకు_త్త రాట్బరిత్ర; నూనూ.గుమోసాల నూత్నయావనమున
శాలివాహన స పశతి నొడివితి; సంతరించితి నిండుజవ్వనమ్మునయందు
హర్ష నె పధకాన్య మాం(ధ భావ, (పఢనిర్భరవయః; పకివాకమునం గొని
యాడితి భీమనాయకుని మహిమ; (పాయమింతేకు మిగుల 7 టాలకుండం గాశికాఖండ మను మహాగంధ మేను దెనుగు జేసెడం గశ్తాట బేశకటక పద్భవన హేళి నీ) వాథభ ట్రసుకవి.
' హరవిలాసము, పండితా రాధ్య చరిత్ర, శివరాతిమాహాో
త్మ్యము తప్ప శ్రీనాథుడు తా రచించిన రచింపనున్న (గంథ ములను పై పద్యమున( బేర్కొ నెను. పీనిళో మరు_దాట్బరి(త్ర శాలివాహన స _ప్తశతియు దుర్గభములు.
పె పద్యముంగూర్చిన సంజేవాము: శకాళీఖండమండల్సి
ఈపద్యము తన్నుగుజించి శ్లీనాభు(జే చెక్సిళొనె ననుటకన్న,.
46 ఉనాధవెభవము,
ఈ పబంధమంకితేముసేయు ఏరభదయ్య పేరి అని వేమా శెడ్డిపాి గ్రించిన పటున అతడే (వేమారెడియే) వెప్పినట్లూ G /@® లు ర "హో హించుట ఉచితము. పద్యమంతీయు వేమా గెడ్డియే చెప్పినట్లు (గహింప ననువుగనున్న ది. గీకిలోచూ(తేము కెండవ పాదమున (ఏను? 8 వ పాదమున (శోసెని అని యుండుటచే [లీనాథుండు తాన తన్నుంహార్చి చెప్పిళొనెనని యూహింపకలసి వచ్చు చున్నది. 49కి “చేయుము” అని వార్పు జేసిన నేమి? ఆత్నస్తుతి దోవముతప్పును. కృతిపతి మెచ్చు ఒప్పును. ఇట్లగుట (ప్రభుని రసజ్ఞ తకును గ్రీనాధకవిసార్యభాముని (ప్రశ స్పికి0 వజవు
మెలుగగును,
మరు దా ట్చ రి (త్. ——ఈ పజల ౧-——- ఇది చిన్నారి వాన్నారి చీఆుత్ కూంకటినాండు., పదు
నాజేండ్లు నిండని వయసున రచించినది. దీనితో (గంథరచనకు గణపూజ చేసినాండు, జన్మ కాలమును బట్టి (ంథరచనశా కాల మూహింప వలయును, శ గంధరచనా కాలము: శా. వేంంల క్ర. శన, ౧5౨౭౬ సం, వయసు ౧౬ సం॥ ఈం, ఏ. లిం ౧౩౮౨ ౧౮
వే. ప్ర. ౧కి౯౮._౧రీం౧పాంతీముం5._౧౬ సం
శాలివాహన న్పళతి 47
మధ్య, చిజుత కూంకటినాడనంగా ఊనపోక్షళ వర్ష ము (పదునాజేండ్ల లోపలి వయస్సు) గా నూహింప వచ్చును. ఈ మరుదాట్బర్మిత్ దుర్శభమగుట తత్కవితాశె లిని, తత్క_ ధాంశమును ఎజుంగు 'భాగ్యమబ్బదు. తత్కృతి పతియు నెటుకపడ(డు. ఇది మినుపగాాల పథ్యమునకుం బూర్వము రచింపం బడినదైనచో పొొతమముగ నుండి యుండును,
శాలివాహాన స_ప్తశలతి, ఒకాకు లం
ఇది నూనూగు మోపాలనూత్న యావనమున నొడివినది.
ఈకృతి కాలము: లా. వేం ల, కీ శ. ౧౩౮ వయసు _౦౨౫ సం కం. వీ. లిం. ౧౨౮౭ తలి వే. (వ. ౧ర౦_౨-౧౮౦౫ (పాంతీము౧౭_౨౦మధ్య
నూనూగు మోసాల నూత్న యావనము ౨౦ నంనత్స రముల యీడున కొప్పీయుండును “శాలివావాన సప్తశతి కే “ సాతవావాన సప్తశతి” “గాధాసప్తశతో్ నామాంతిర ములు. ఈ [గంథమూలము (పాక్ళత భావలోనిది. ఇందు ౭00 (సప్తశతి గాధలు, శృంగారరన పా ధాన్యములు, ఆర్యా
48 (శీనాధ వై భవము.
వృత్తములు గలవు, ఈ(గంధము మూలము సాత (శాలి)
వాహనుండు రచించినట్లున్నడి. దీనినే [శీనాథు. డాంధ్రీకరిం
ఇను. ఇదియు దుర్చభము. కావున శ్రీనాథుని యాం(థ్రీకరణ మందలి తెజణపలు మెటుగు.ంలలు గన నేరము, ఈకృతికిం
(బేరకుం జెవండో తెలియదు. ఈ(గంథములోనిదని యొక
పడ్యము లత.ణ (గంధములం గానంబడినడి. అది ఇది.
ఉ. వారణసేయ దావగొనవా నవవారిజముందు( చేకి UA వ్యారుచునుంట నీవెజుంగవా (పియ హాతెబిగంటిగంటి శె వ్యారికి గంపురాదు తగవా మగవారల దూజ నీవిభుం డారసి నీనిజం బెజటుగ నంతకు నంతేకు నోర్వునెచ్చెలీ. స
శీ)ీనాధు(ని నూనూగు మాసాల నూత్నేఈా వనము
నాటికి పెదకోమటి వేమా ₹డ్లి రాజ్యమునకు వచ్చి యాండుటయు ఈళాలివాహన స ప్పశతికి పెదకోమటి వేమండే వ్యాఖ్యాత యగుటయు, ఆతడే అమకుశతక వ్యాఖ్యాతయు నగసుటయు, గారణములుగా. గొని పెదకోమటి వేమభూపాలుండే ఈ (శాలివాహన సప్తశతి (గంధమునకు కృతి నాథుండుగ నుండునాయని యూవా కలదు. ఈ యూవాకు, బుష్టియగు సాధనసంప తికి. గొజంతలేదు. పరిశీలనాత్పరము సమార్చిత మైన ఉపపత్తులగుట సంశయమున శకాస్పదమును లేదు. ఇం దుదాహృతమైన మవైపద్యము శీనాథకృతమే యనుట నిజ మయ్యెనా యకతీనిది నవనీతపాక మన(దగును,
* శ్ళంగార శ్రీరీనాథము,
దతరాసు లం వారాల రకాల వారతపిల టలు.
అసానిప వేళను. శం థి
ఆ స్టా ని(ప వేశము. —-—->్థం-—
కాటయ వేమాండ్లికడ మం(తిగ నుండిన రాయన భాస్కరుని తజ సనక స గాటయ వేమన కొండవీడు శాలించుచుండిగ వే, (లీనాథునకుం దచాస్తానిం (బవేశ మొద వినదని చెప్ప'దగును. (శ్రీనాథునంతేటి వాని శేయుదీ మహి మము (గహించుటచే శేశే కాబయ వేమని వెదువ్యుము, కాళి చాసహృదయా నామమున మె (రవిహోర మొనర్పంగలిగినది= సమా(శ్రిత (గీనాథుండగుటవేతనే వాం డకురవిఖ్యాతుం డయ్యెను ధను, డ య్యెను; అమృతజీవి యయ్యెను. పెద కోమటి వేమా రెడ్డి రాజ్య కాలము నాటికి శీనాభథున కాస్థాని యందుస్థిరకే తో, (బాథాన్యము నేర్ప డెను, (వభువులును స్వయముగ విద్వాంసులగుట చే. బండితమండలి సమాదృత మణచుండెను. పెదకోమటి వేమని దర్సారునందు వామన భట్ట చాణుం డను మహాకవి మొకం డదుండెకూ ఈ మహాకవి కృత గంథములుః
చేమభూపాల చరితము (ఆఖ్యాయిక్)
PERI a యము (కావ్యమాలు)
శబర త్నా కరము
శ బ్రచంది)క | (నిభాంటాల లు
ల్0 (శీ నాధ వె భవము. పార్వతీ పరిణయము శృంగార భూషణము హంస సంజేశము (కావ్య ఖండిక
(రూపక ములు)
ఈ వామనభట్లబాణునితో మటణికొంద ఆు విద్వాంసు లాసంస్థానమున నుండిరి. ఏరిలో “*కాదవ్చురీి” నాటక కర్త యొకం డగపడుచున్నాండు. పెదకోమటి వేమా కెడ్డి మంత్రిగా నుండిన మామిడి సింగనామాత్వుండు (శీనాధునికిం గూర్చి మిత్రుడై నట్టు శృంగారనై మధ కృతి సమర్పణమే స్థిరపజుచు చున్నది. సింగనామాత్యుని విద్యావై శడ్యముం గూర్చి తత్కృృతి న్వీకరణ సందర్భమున. (అస కృమైనది.
వరాల. దమ నావాడానార్ను ఎబరటారా రాత.
వి ద్యాధి కారి పదవి,
వాదించినాండవు బవాళా(స్ర్రువిదుఅతో వ విద్యాపరీతీ ణ వీళలందు
= కీమఖండమూు.
ర్రీ)నాభుఃడు విద్యాధికారి పదన్థుండాయెను. తత్సర్భతో ముఖసాంకిత్యము నానాముఖములం (బకాళించెను. పిభు ఈ ఫూ. పా. భొషీంచినాయడవు బహుజేళబుధులతో
విద్యాధిశారిపదవి, ్1
'సంస్థానమునకు నచ్చు పండితు. డొళ్యాకం డొక్కొక శాస్త్ర క నాతి లేజీనవాండుగ నుండును. అటి పండితుల నందణఅను బకీవ్నీంచుట కెట్ట పాండి త్య ము, ఎట్టి (పతిఫావి శేషము వలయునో భావంపంద ఇను,
ఆగతులై న పండితులను బకీశ్సీంపంగలిగిన (శ్రీనాథుని సర్వంకవనె మ మ్య మతో. బాటు ఇద కోమటి వేమభూా పాలుని “సర్వ జ చకవ _రిత్యము”” అనై (పస్తుతి-గన్నది. పెద కోమటి వేమ(డు చేసిన పండిత సతారముంకును ఇచ్చిన అ(౫హో రాదికములకును ఆతని సహాజ వితేరకణకీలము కారణ మయినను శ్లీనాధుని ఉదారభావము (పోత్స్పావాము హాడ దోడ్సడె ననవలయును, శ్లీీనాథుఏ విద్యాధి కారిపదవి పరహి ఆర్ధ మే కాని న్వార్థము కాదని స్పవ్షము. పద కోమటి వేమూ రెడ్డి చేసేయంబడిన అ(గహో రాదిదాన శాసనములలోం బెక్కింట “వీచ్యాధి కారీ శీనా థోవీరళ్ళీి) వేమభూప తే,” అని కనంబడును. చుహో దాతయు జ్ఞాతయునగు దకోమటి వేమ పభునిచే నొక్క య(గహోర మేని (శ్రీనాథుడు పరిగహించి నట్లగ పడదు. (ప్రభుని హృదయము చూటణగొంటినని సంతువ్రియీ కాని, (పభునిచే. బండితలోక సత్కృతమగు చున్నందుల కల్లాసమే కాని చంచల మెన ధనమును సంపాడదింప నాతడు శలపెట్టండుం గాండవిటి దండకవిలెలో సాలనపాలెమ్మ్యూ పాలెము అను (గామముఖు సెండు, కోమటి వేమారెడ్డి,
ల్2 శ్ర నాధ వెభవమా
(శీనాథునకిచ్చినట్లుకనంబడినది. ఈ(గామములు రెండునుదొంతి యల్లాడ కడ్డి తనక్రామా_కైెకు మైలమ్ముకు సంకాంతి పండువు బసదనముగా నిచ్చెనంట ! అం దొక[గావముమునకు ఆకుమా రిక జేర మైలవరమని, శెండవదానికి సంకా9ంతి పాలెమని' రా త్తవేరుంపం బజెనట ! ఈ నృత్తాంతము. గురుజాడ (భీరామమూ్వూర్రిగారు తమ కవుల bs (వాసికి. కాని విశ్వసనీయము గాదు. అల్లాడ కడ్డి డ్డ యు, కోమటి వేమనయు గర్భశ(తువులని (వసిద్దముకదా మతి వేమాంబ (మైలమ్ము) కొ యమళేండి ఆల్లాడ రెడ్డ యిచ్చినయూళ్ళు కోమటి వేమా కడ్డి "జె టధినమ య్యెన.! స్వాధీన మున నుండినగడచా వానిని ఆతడు (శీనాథునకు గాని మతియొకరికింగాని చానమిచ్చుట ?
ఆజశాఅత మారా రాంయనాలా----- ఇది నిండు జవ్వనముయందు సంతీరింపంబడిన ది,
రచనా కాలము ; థా. వేం, ల ౧౨౯౫ వయసు 5% కం. వీళ లిం. ౧౩౯౫ ఫ్ ఏం బం, తం ౧రంం ii కుయబూర్వము 5౨౫._రీం చే, (వ. ౧౪..౦.౧౫ 09 ౨౫ _ ఈం
ఇది కి;హర్ష నైవధమున కాంధధీకరణము. పెదకోమటి చేమభూపాలుని యమాత్య వర్యుండగు మామిడి సింగన
మంత్రిక్ కీకృతి యంకితము. సోమసిద్ధాంతీ మునకు దారచిం చిన వ్యాఖ్యానమున సింగనామాత్యు(డు తన్నుగుతించి ఇల్లు తెలివి నొ నెను, శ్లో. అ స్తిళీ మద్భుర ద్వాజ వో. జే శోలియ భూషణమ్. సపార్రీ చిట్ల మాఖ్య స్య పొ(ో మామిడి నున్తిణ; తినూజః పెద్దనార్యస్య (శీన్చసింహో మహాయశాః; పెదకోమటి వేమేన) మ న్తి:౪ తేన ధీమతా వోం కాన అనాలి ఇస కాయ J జొ్య్బాతిక్విద్యా ని గాభూట సరస్య త్పారద్భశ్యనా నిజ మూ మా*త్య ర'త్నేన భువిలోక హీ తెపిణా ౧ గ క గ న 9 స స ఆహం AD wo (కియ తో సోమసిర్ధా స వ్యాఖ్యా గూఢ ర్భదీవి కా సిం౫ నమం(తి సాచివ్య్నాగె వెగువ్యు (పతిభా విశేష మలం గూర్చి (శ్రీనాధుడు గొనియాడిన భంగి నైవధమున( గాననగును.
న.
ఖా ఈవ్యాఖ్య ఈతకు కొ. క ౧-౪౦, | త ౧౪౧౮ సంకీ పాింతీమున రచించినట్లు అంటే చెల్ప్బకొ నెను.
ఈ మామిడి సింగనమం (తి అన వేమా రెడ్డికి మం(తియని (శ్రీ జయంతి రామయ్య గు(ppigraphia India VolX1 P8315 Foot note) తెలిపిక, రాజము హేౌం[డ సరము నేలిన వేమా రెకికి మంతి ఈ మామిడి సనీంగన అని"క ళా పపూర వేదము వేంకటరాయ శాన్త్రులవారు (శృంగార నెషధము: అవతారిక. పుట ౧౧) నుడివిరి. ఈ సింగన కుమారగిరిరెడ్డి మంతి అని శ్రేతకవరపు వేంకట శాస్త్రే గారు. (ఆనంద మొ దాతురకాల, శృం శారవైషఫము పీఠిక. ఇట ౧౮) (వాసిరి.
భ్క్ల శీనాథ వైభవము.
నీ, పరంగు (శీ వేమ మండ లేశ్వరుని మంతి యహీతదుర్శం(తి వదన ము దాన తార శాసనుడు రాయ వేశ్యాభుజంగ బుద మంతి పెద్దన సింగనామాత్వవరు(డు, ము, పంచాంగ సిర మం[తరతు.ణ క భా పా 9ఢుండు శాలావమున; పంచా,స్రు,ండు. వికించినంశ జలధి నా లేయ భాను ండు దో శృంచచ్చాపకృ సాణల్బువిజయిశ్వ రండు దిక్కామిసీ శాంచీమా కిక కీర్తి పెదవిభుసింగం డొక_నా(డిమ్ములన్, న. వ్యాదుమభథుర చి(తవి_స్తర కవిశావిలాస వాగీశ్వరు లగు కపీశ్వరులున్కు పతంజలి కణాద అతుచరణ పశ్నీలాది శాస్ర సిదాంతే కమలవన హాంసులిప విద్వాంసులును, భరత: మతంగ ది త్రిల కోవాలాంజ నేయ (పణీత సంగీత విద్యారహస్య వ్జ్ఞాన వెద్దానిక స్వాంతులగు కళావంతులును, నకి (చయ చతురుపాయ పాడుణ్య(పయోగ యోగ్య విచారులగు రాయ చారులున్యు నిఖల పురాణేతిహాస సంహి తాతాత్పర్య పర్యా లోచనాథుకంధరధిమవణా సముత్సాహంబగు పౌరాణ్క సమూ: వాంబును బరివేప్రింపం గొలువుండి సకల విద్యాపారీణుండు సరనసాహిత్య గోప్తీవినోద(ప్రసంగంబున__ సింగనమంతి పరాక్రమ మిట్లభివర్తింపంబడేను.
LOO OD GEISER ఉ ఫూ. పాః (పాంచాలుండు).
నీంగననుం(తి వంళాను[క మణీిక. ర్క్
గీ, వెలయు నెవ్వాని యభిరామ విమలక్షీర్సి యతే(డు (తిభువన రాయ వేశ్యా భుజంగ కదన గాండీవి జగనొబ్బ గండ విగుద శవాళ్యతుం తొప్పు సింగన సచివవగషండు.
కోమటి వేమనృపాలునిచే సింగన వడసిన సత్క్బృతు లిట్లు సంభావింపం బడెను.
మ, అకుడాంన్ వివిధాగహాోరములతో నాందోళి కాచ్చత్రచా మరక ళ్యాణక శా చి కాది బనాుళశసమ్మాానార్హచిహ్నంబు లా దర మొప్పారంగగ వేమభూవరుని చేతంగాంచె నామాజ్య సం భరణ ప్రౌఢుడమా త్యసింగయునయ పాగల్భ్యగర్యోన్న తిన్ ం
సింగన మంతి వంశాను కముణీిక, వా దకణా-------
ఇంటిపేరు మామిడివాకు ఫారద్వాజనగో, తము, చాత యుజేతయునగు సపెదశూర్యన మంతి మూలపురుషుడు. తూర్క_నకొడుకునకు, విక్రమపురీ(నెలూ పృసింహోసన మధిష్టించి పాలించిన చిట్టి పెద్ద పభునకు ఈ మామిడన్నమం(తి ఫొడుకుం ఈతని భార్య అక్కాంబం ఈ దంపతులకు నలువురు లొడు కులు, ఇందు పెద్దనాండు వేమాధిప రాజ్యభారభరణ వ్యాపార దతషుండగు పెద్దన. శిండవవా(డు అమాకత్యశళి ఖా మణి యగూ వీరభ([దు(డు. మూండవ వాండు కార్యఖడ్గ్లస ముదీర్లుం డగు
ర్ం (శ్రీనాధ వైభవము.
మారన(ప్రభుండు. నాలవవాండు సం(గామ గాండీవి వేమయోంై పతి రాజ్యభార కలనావిఖ్యాత ధీశ క్రి అన్య రాజ నిటలాంత ర్న స్త్ భాగ్యాతుక సోనూాపాకరణ (ప్రవీణుండు. నగు నాను నామాత్యుండు. ఏరిలో. 'బెద్దవాండగు పద్దన్నకు, వేమన్న, (వగడన్న, సింగన్న అని థొడుకులు మువ్వురు, ఇందు. గడ గొట్టువాండగు సింగనమీ (ప్రసక్తములోని నై మధకృతి భర్త పై మువ్వురలో కెండవవా(డు (పెగడన్న. ఈతండు సింగనకు చిన్నన్న. (్రీనాధకృత పండితారాధ్య చరితాద్యనేక (గంధ ములు ఈ పెేగడన్న్య నృృతులం దెనని సింగన చెప్పినట్లు శృంగార నై వధావతారికలోని ఈక్రింది పద్య మెతీ(ంగించుచున్నడ్. కొం జగము నెతలింప చెప్పితి
(పిోడయ్యకు నాయనుంగు పెరనకుం గృతుల్
నిగ మార్గ నారసంగహా
మగు నా యారాధ్య చకతీ మాదిగ బెక్కుల్.
నెవధము దనకు గృతి ఇమ్మని సింగనమంతతి శీినా నిం (చారించి నిన భు
వ నాకు నొక్క (పబంభంబు పుణ్యశ్లోక వురాతీన రాజర్షి చరి తానుబంభ బంధురంబుగా రచియిుంఫుము; అందు
నీ, కవిరాజ రాజ శేఖర వారముకుటంబు శ్రిహర కలఇాబ్ధి శిళిరతరుండు
సింంనమం[తి పంళాన్యుక మణిక. 57
మూమల్లబేవీ కుమారరత్నంబు చిం తామణిమం[త చింతనపగుండు కవికులాదృ ప్తాధ్య గమనాధ్వనీనండు శాక్సీర నృపక ళా కమల హేలళి గ <x 0 “ af ఖండన గంథ సద్గ ,0ధక ర్కాళబుర్ధి
శ భక్టివారుండు (పాఢ చాశ్చాటవమున నెది రచియించె బుధలోకహిత ముపొంకు నట్టి నైవధ సత్కావ్య మంధిభావ
నభు యొనరింపు నాచేత నంకితీముగ, కి] నాధు(డు భట్లహారుని పాక ముం గూర్చియు నిజనై వ
'ఛాం(ధ్రీకరణ ముం జార్చియు నిబ్దు తెలివికొాన్నాండు:
చ పనివడి నారికేళ ఫల పాకమునం జవియైన భట్రవా రునికవి తానుగుంభ ములు సోమరిపోతులు గెండరయ్యలా నని కొని యాడ వేర్య రదియట్టిద; లేజవరాలు చెక్కు గ్ టిన వసవల్చు బాలకుడు డెందమునం గలం గంగ నేర్చునే?
మజియు వివ్యచాషఫము నాం(ధీకరించుట యందు€ నా రాం అ 1 వ 0 దా నవల. ఒంళిన కష శ్రీనాథుడు శృగార నై వధ 'కావో్యోపసంపహోరమున నిట్లు వివరించినాండు. “మామల జేవి. .. 'నండను(డును......... నగు భట్ట వార్ష కవీశ్వరుంశు కషికులా చృష్టాధ్వ పాంధుండానరి పన నైమధ శృంగారకావ్యం బాం
క్కి (శీనాధ వెభవము.
భాపా విశేవంబున నకేవమమనీమీ. హృనయంగమంబుగా... శజంబు ననుసరించియు నభిపాYయంబు గుజించియా, భావం బుపలశీంచియు, రసంబు వోవీంచియు, నలంకారంబు భూపి.చియు నా చిత్వంచా కరించియు, ననా చిత్యంబు పరిహ రించియు మాతృ కానుసారంబునం జెప్పంబడిన యీ నెవధ కావ్యంయబు......... విలసిల్లు " నాచందార్హంబు ...... వ ఈ (ప్రతిజ్ఞ ఈతండు నిర్వహించినా(డు,. ఈ నిర్వహణముం జార్చి, సర్వంకషవ్యాఖ్య యందలి శం గార నైమధవిమర్శ లేశ మున విపులముగ. జర్చింపం బడీనది.
—39 te -—— రచనా కాలము : కొం వేం. ల. ౧౪౮౦౦ వయసు రం కం, వి, లిం. ౧౪౦౦ ర్మ చి. ప్ ౧౮౦౦ రం వే. (ప ౧౦౨౫ రోం బం. త. గారోంం 30.3౫
హరవిలాసము తొలుత (పకటించిన కీ. శే. (శ్రీం శాచ్చెర్ల కోట వేంకట రామకవ్వకావు బహదూరు (పోల వరము జమోంగారు) గారు తీల్సీకికలో శ్రీం శ, ౧౪౪౦౫
వారవిలానము,. ర్ఫి-
(ప్రాంతమున రచించినట్లు స్పవ్షపడుచున్న” దనిరి. శ్రీనాథ వార్మితి మను బహుమతి వ్యాసము (వాసిన శ్ కూనపులి లధీ నరస మ్యుగారు తీద్వాన్గిసమున 5౭ వ పుటలో “(వార విలాస) మోతని యండిమ।”౦ంధశో మని యూహీించిరి, (బ్రహ శ్రీ వేదము వేంకట రాయ కాస్తులువాను కళా పపూర్వులుశృంగార నైవధ సర్వంకషవ్యాఖ్ష-పట ౧౦ లో హరవిలాసము చివర (గంధమని తిలంచిరి. శీ చిఎకూరి వికభ(ద రావుగారు వారి అంధుల చరిత్రము 35 న బాగము ౨౨5 వ పుటలో పెద కోమటి భూపాలుడు మరణమునొండిన తకువాత ' తాను రాజమహేంచపుకయుం జేకక మునుపు “వారవిలాసముిను SCO అవచి తిప్పయ సెటి కంకితీము గావించెళ ననిరి.
కొండవీ డేలినవారిలో నాలవతీరము (పభువగు కుమార గిరిన్ఫషాలుం జేశేుటం జేయు వసంశగోత్పవమునకు వలయు సుగంధి (దవ్యాది సమస్త వస్తుసముదడాయము సమకూర్చి, వినియోగించు చుండిన అవచి తిపయసెట!ి ఈ వారవిలాస. మంకితీము.
తిప్పయ సెట్టి వంశాను క్రమణి$.
ళాల మనా ఇతడు సింహవిక్రమ పట్టన వైశ్య (కేమండయిను పావాణిసెటి కొడుకు. (శ్రీశె లమునకు సోపానమ-లు గట్లిం లు మెలా లు
(“60 (శీనాథధ వై భవము.
చిన (ప్రోలయ వేమా-ఆడికి విహితు(డు. రామనాథ యోగికి -శిష్యు(డు. ఈ యవచిసెట్టి, నిజధర్శపత్ని యగు మాచాంబ యందు. (దిపురార్కి తికముంనాథు'డు, చామసెట్టి అని కొడు కుల మువ్వురంగాంచెను. వీరిలో 'బెద్దవాండగు (తిపు రాంతకుం డే ఈతిప్పయ సెట్టి, ఈత (౧౫ హారకవిలాస కృతిపతి. ఈ తిప్పయ సె ట్రియు నతని "వద్ది తీమ్ము(డు తిరుమలనాధ సెట్టియు కుమారగిరి నృ పాలుని నసంతోశ్చేవములు నేర్పుతో నిర్వహించు చుండిరి. ఈయన్న దమ్ములుమువ్వురు డీపాంతంములతోనోడవ_ర్హకము చేయు చుండెకి వాగు_కోటేశ్ళరులు. తిప్పయ సెట్రి చినతీమ్యు(డు చాను సెట్రి, పచ్చకిర్చ్యూ" పుం జెట్లు పంజాబు ఇండ బంగారు మొలకలు జలనోగినెండి, మదవుశేనుంగుబు సింహాళము నండి అశ్వములు హుగుమంజినుంజ్సి జవ్వాజి గో వానుండి, ఆణిము త్రెములు ఆపమండ్సి కస్తూ3 బోట (బూటా౯) నుండి, అంబరములు దీసీగుంకి దిగుమతి చేయుచుండెను. తిప్పయకు (త్రవురారిక్) అన్న మ చేవి సహధరిద్దణ్వి ఈ దంపతులకు మాచన్క విశ్వనాఘిండు చినమల్లు అని మువ్వురు కొడు కులు, తిప్పయ సెట్టి చిజణుతొండనంపి వంశ్యు(డు, ఈతీ(డు శ్రీ)నాభుంనికి ఛాలసఖు(డు. ఈ యవచితీప్పయ (కీనాధునిం గూర్చి (పశంసిం చుచు, దనకు శై వపబంథ ముకం డంకితము నేయుమని (ఫార్ధించి. నట్లున్న ప వ్యములివి:
9 కమలనాభునిపా త్రుం గవి తామ హీ రాజ్య
భ(దాసనారూథు( బట్ట భ(దు6
తిప్పయ సెటి వంశాను శమణిక. 61 లు
చ్యాత్రు నాప_స్తంబ సూ[త్రు భారద్వాజ
నోతు, సజ్జనమిత్తు ) గులపవి[తు, ఛీమాం౦చికా మారయావమాత్య నందను,
నఖిలపు రాణ విద్యాప్సవీణు, నధ్యర్యు వేదశాలా నిధి నిహ్లాకు,
నం(ధ భాపూనై వధాభ్రభవుని.
నుభయ భాషాకవిత్వ పియా కుళలు బాలసఖు గాంవించి తాశ్చేర్య మొప్ప నవచి చేవయ |తిఫురారి యత రాజు
హీకమిశోక్తులు వెలయ నన్నిట్టు లనియె.
క, కంటిని షం సంగతి వింటి: బురాణములు బెక్కు; విశ్వము వొగడళ€ల మంటి బహూ వత్సీరములు; గొంటి యశోధనము సుకవికోటి నులింప౯.
ఆగమ జన నిధిని త త్వా ఖనివి బవు పురాణజ్ఞుడవు శుభ భవ్యమతివి చాల సఖు(డవు శ్రేవ (పబంధ మొకటి యవధరింపుము నాచేర నంకితీముగ.
-క్రిల్తి tu నాథ ఎ భ్ వము, హారవిలాస క భావివరము.
—+33t—
ఇది ౭ ఆశ్వాసములు గల (పబంధము, స(తం తముగా
రచింపంబడినది. సంస్క్భృతీమున హరవిలాస మొకటి కలదు.
దీనికి దానితో సంబంవము లేను. శ్రీ నాధకృతమగు నీ వార
విలాసమున ' సిరియాల చరిత్రము, ” 'పార్వతీ పరిణయము ”
*దారుకావన విహారము ’ ' హోలావాల భతీణము” “కిరా 'తార్టనీయము ” అని శివకథలు గలవు.
ఛీమఖ౦డము, —-—33t-=—
దీని రచన కాలము:._
కొ. వేం. ల. ౧౪౮౨౨౦ వయసు ౬౦ కం. ఏ. లిం. ౧౮౩౦ ౭ వే. (ప ౧౮౩౦-౮౫ VA AA
ఇది కొండవీడు వీడి రాజము సేందవర రాజ్యాశయ మండిన తీరువాతీ (వాసినది. స్కాం౦దపు రాణాంతేర్లత భాగ మున కాం(ధీకరణము. పాకనాటి నియోగియ్యు అల్లాడ వేమ 'పఏేరభ(దాశెడకడ మంియు అన్నిటికన్న (శీనాథునకు 'బాంధవుండు నైన బెండపూడి అన్నామాత్యుండు ఈఫీమఖండ
భఛిీిమఖ౨డమూ. 68
శృతినాధుండు. దీనికి భీమేశ్వర ఫురాణమనియు వ్యవహారము. అన్న మంతి (శీనాభు నిట్లు (పార్ధించెను__ నీ. వినిపించినాండవు వేమభూవాలున కఖలపురాణ విద్యాగ మములు కల్పించినాండవు గాఢవాకంబై న హర్ష నై మధకావ్య మంధభాష భావీంచినాండవు బవు చేశబుధులతో విద్యాపరీతే ణ వేశలందు వెద చల్లినాండవు విశదకిర్తిస్ఫూూర్తి క ర్పూరములు దిశాంగణములందు శే. పాకనాటింటివాండవు బాంధవుండవు కమలనాభుని మనుము-డ వమలమతివి నాకు. గృపసేయు మొక పబంధమ్మూ సీతి శ్ కలిత గుణగణ్య, (శ్రీనాథ కవివరేణ్య.
అన్నామాత్యుండు ఈ కృతి నందునప్పటికి అల్లాడ a 2 వేమారెడ్డి తన తమ్ముడగు ఏీఠభ(డా రెడ్డికి (పభుత్వ మప్ప గేంచి తాను నిజప ర్మాక్రమమున స_ప్పమాడెములు మొదలగు మన్య దేశముల జయించి, సింహాచలమువటకు స్వాధీనపటు చు శ్రొని కాపాడు చుండెను.
ఈ ఫా, పా. “నీవు”
6: శ్రీనాథనెభవము.
అన్న మంతియొక్క._ (పశ స్రీ భీముఖండ మున (శీనాథూ డి ట్లుగడింజెను. అన్నమంకత్రి బహు ఛాపాభిజ్ఞుండు ; చతుర వాగ్మి అను టకు...
మ. అరబీభావ తురవ, భావ గజక నాటా గాంధారఘూ రర భామల్ మళ మాళ భావ శక భాపాసింధు సౌఏర బ ర్చర భాషల్ కరహాటభావ. మతియున్ భాపావిశేమంబుల చ్చెరువై వచ్చు న శేటియన్న నికి గోపీ సంపయోాగంబుబన్ =
ఆతని వదాన్యతీను గతించి ___
. రాజమహేం(గో దుగ్షమునం గావించె (క్రీ
ఏరభదునకు. (చా కార శేఖ; నిలిపె మార్కండేయ నిలకంకుని (మో రామేళుం దనతల్ని నామకముగ; సంగ మేశ్వరదివ్య శంభులింగ మునకు గల్పించెం గళ్వాణ గర్భ గ్భుహము; దతవాటికయందు. దరుణేందు మాళికి మొగXలివాకిట ధామమును రచించె గ్, (పా గ్రశానప నోపుర (పాంగణమున న పముని సింధు సోపాన సరణి శెలన దీర్చి భవనంబు* భీమయ 'జేవునగర
మంతి జేవయ యన్నయామాత్యవరుండు. క. ౧౪ లో (దామరామమున స్ట్థాపింప(బడీన ఈశాసన
మూాధారిము :....
ee
ఆన్న మంతి సాచివ్యము, 65
కో ఆ నీ పళ సమతి రల్లయ వేను భూపో య pan) ఆనీ Me మహా ఇ రాబ్యోన్నతో జగతి రాజు అ ప్రుర్యామ్ మ న్రీఫహితో౭స్యమతి నిర్రిక జేవమన్ని) ఇట జై pan) దిష్య శ్రియా జయతి జేీవగు యన్నమ న్ఫీ9. శో, కాశ్తేపుమ్మ_ర బాణవిశ్వగణితే సంవత్సరే క్రీలశే కా రిక్యామ్ శనివాసలే సుకృత థీ (శ్నీయన్నను ప్థీిక్ష్యరః దామౌరారుజ భీమలి; పురత | తీస గోడాకిణే ల్ ఎ జు నీ (పా-చచినోపుక మ్టైపమ్ నమకరఠరో (ద్రమ్యమ్శిలానిర్మితమ్. నో ద్వాదళ పంఖ్యా నమ్మే సదాబహి గ్వ్వారమంవె పే విహరడక్రా రక్షతు భీమే కోయమ్ శ దేషయ యన్న సచివమాక ల్పమ్.
అన్నమం(తి సాచివము. Ree CY Cen ఉ. అన్నయమం।తి శేఖకు. డవామ్మదుపాసురథాణభూమి భృ, త్పన్నిధికి౯ మది౯ సముచితీంబుగ వేమమహీసు కేంద రా ఉజో్యన్న తిసంత తాభ్యుద య మొంద (౫౧బారసి బాస(వ్రాసినన్ గన్నుల పండునై యలరు గాకిత మందలి వర్ష పద్ధతుల్ . మతియు నిట్లు స్తుతించెను. __ నీ. ఏమం్మత్రి కుల దైవ మిందు శేఖరు(డు ద చూ రామ భీమేళు డఖాలక ర్త వచుంతియేలిక యియ్వాకు మాంధాతృ రామసన్నిభుండై న వేమనృవతి
ర్
66 శ్రనాథధవైభవపవము.
వమం|తి సితకీ ర్తి యేడువా రాసుల కడథొండ యవరలి చీశకటికి గాంగ వమంతి సౌభాగ్య మిగురు ైదువు జోదు లాలిత్య లీలకు మేలు బంతి. గీ. అతడు కన్తాట లాట బోటాంగ వంగ కురు కుకురు కుంతలావంతి ఘూర రా నృప సభాస్థాన బుధవర్ల నీయ సుగుణ మండ నుండు బెండపూ డన్న మం తివరుండు. అన్నా మాత్యుని వంశమున పూర్వులు కాకతీయ రాజులకడ నుద్యోగులుగ నుండిరనియు, వీరి నివాసము పారంపర్యముగా గోదావరీ తీరమేయనియు, చెలి యుచున్న ది. ఇంతకన్న నీతని గుతించి యెకు_డుగ నెజణుంగుట కాకర ములు గానంబడవు. మత్ప్సరగన్తులగు పండిత మ్మున్యులను, భీమఖండమున్క శ్రీనాథు డిట్లు నిరసించెను,___ గీ, బోధ మల్పంబు ౫ర( మభ్యున్న తంబు శాంతి నిప్పచ్చరంబు మచ్చరము ఘనము కూప మంనూకములు బోలె గొంచెమెటి,గి పండితీమ్మన్యు లై న వై తీండికులకు. * క్ర. ౧౮౪౨౨ = ౧౮౩ పా9౦0తమున రాజ్య మేలిన తురుమ్మ.. చశవరర్చికి అహమ్మదు పావోకు ఫిరోజిపావా అన్న,
ఆన్నమ౦(తిసాచిన్య శూ. 67
గే. నికటముననుండి (శ్రుతిఫుట నిమరము%గ
నడరి కాకులు బిట్టు పె ద్లఅచినప్పు
డుడిగి గాయంచ యూరక్ యుంట లెస్ప
సెంపరాకున్న నెంచేనిం జకుటయొప్పు.
ఇంకను “ కుతిశా న స్థృతులభ్య పించుకొని”, “హూంనీ ఇమానకుో మొదలగు బద్యము లనేకములు గలవు. ఇట్లు మృదువుగా మందిలించెను ఇకం దన పూర్వ్యగంధముల సీతండు భీమఖండమున( "జెర్కన్నాయ,; చూడు(ను =
గ, నవమరు త్త చరి(తేంబు, నెవషభధంబు, స_ప్పశత్కి పండితారాధ్య చరితీ మన గావ్యములు పెక్కు. చెప్పియు( గాం చనక
* వెండియును గావ్య మొకటి కావింపం దలంచి, తన క్రవిత్వమును గూర్చి యిట్లు పలికెను. గీ, (పొఢిపరికింప సంస్కృత భావ యం(డు
పలుకు నుడికారమునం 'దెల్లు బాస యండు
ఎవ్వలేమన్న నండ్రు నాకేమి కొత
నాకవిత్వము నిజము కర్లాట భావ.
ఈ కడపటి పాదమును బురస్క._రంచుకొని [ళినాఘమీ-డు 'కర్రాటకుండనియుు తన కవిత్వము కర్తాటభావయని తానే చెవ్పికొన్నాయడనియు (వాసిరి కొందు, శాని యా యూహాలు సాధువులుగం దో(గపవు. “నా కవిత్వము నిజము
శకి (శ్రీనాధ వై భవమా.
కరాటభామ” యనగా దనది రాజధాని కంతీకు. చెల్లు నది. రాజథావ--- యను నర్ధమున గరో౦ క చెప్పికొనె నని నేనందును. ఈ పదమునం గర్హాటమనుటకు. గన్నడమని యగముకాదు. చేశీయను (౫2౬౪ల అని గ్రహింవందగును, ఉత్తమ జేశీయభామయనియే చెప్పుడగున. మజియు. దన కవితాపాఢి సంస్కృతిభా మన్కు పలుకునుడి కారము తెనుంగు బాసన్కు కవిత్వవృ త్తి 3 క రాటభానను బోలియండునని, ఇెక్పిథానెననిన ననుచి SN తెలళసరాయని (వాపు.
a భీమఖండము రచించినతగువాత, మేదినీమోసక గండ టారిసాళువ సంబుగాయని క్రొడుకొగు తెలుంగు రాయని. (పాపు (శీనాథునకు. గలిగినది. ఈ తెలుంగు రాయండు రాచరిక మెక్క_డ సెజఅపెినో తెలియరాదు. కాని విద్యానగ రాధీళ్వ్య రుని కడదండనాయకుండుగా నున్నట్లు గోచరించుచున్న ది. తెలుగపరాయని దర్శించి ఆతనిని (శీనాథుం డాశీర్వదించుచు ౫గస్తూరిశాభిశూ దానము. గోరినట్లు ఈ (కింది చాటువులు. "అండి చాటుచున్నని : ఆశీ ర్వ చనము. శా. ధాటీఘోట ఘరట్ట ఘట్టన మిళద్దాఘవ కళ్యాణ ఘం టా టంకార వీలుంక లుంఠ తేమహోళోేన్న తాహి తమో ణి భృ,
తెలునగురాయని పా. 69
తోటీ రాంకిత కుంభీసీధవ సము తూ్యటాటపవీషూట్య క కాటాంథాధిప, సాంప (సంబు) రాయని తెలుంగా సీకు [దీరాయు వా, కస్తూరికాభిత్ష:__ న జా, అతృయ్యంబగసాంప గాయని తెలుంగాధీశ ,కసూరికా భికూ దానము సేయ కా సుకవి రాడ్బృందారక స్యామికిన్ దామోరామ చళుక్య భీమవర గంధ ర్య్వాప్పకో భామినీ వమజద్వయ కంభి కుంభములపై వాసించుం ద ద్వాసనల్.
ఈ తెలుంగాథిశుడు కసూరిడానము చేయుటలో. (టసిద్దుండుగనున్నాడు. వేములవాడ భీమకవి కూడ నీ తెలుయురాయని దర్శించి కస్తూకిశాభికు నడిగినాండంట! మూూదు(డ :
మ. ఘనుండ౯ వేములవాడ నంశజుడ చాకో రామ భీమేశనం దినుడన్,దివ్యవిపా(తే రామృతీప్రకటనానా కావ్య ధుర్యుండభీ మన నావేరు; వినంగం జెప్పితిం చెలుంగాధీశ్క కస్తూరి కా ఘనసారాది సుగంధివస్తుతీతి వేగందెచ్చి లాలింప రా.
ఇదిఇట్టుండె. (శ్రీనాథుడు తీన యవసాన కాలమున రంభలా ఇం 'దెలుంగు రాయ రాహుత్తుండు కసూరి శీ రాజు టైన్సుతింకు” నని వావోయిన దీ తెలుంగు రాయని గూర్చియే.
70 (శీచాధ వైభవము. విస్పనమం(తి న్నేవాము. కకత ధ్రర్థికననాల (శీనాథునకుం దనతో౭గాటు పై డికంచమున భోజనము" 'వెట్టిన దీ విస్సనమంత్రియేయని చరమడశయందు (శ్రీనాథుడు ఉస్వర్థన్థుడ య్య విస్సనమంతి మజిపే పహామసా(తాన్న మెవ్వని పం క్రిగోలదా?”” అని దూ?ఖఫించి యుంచగటచే స్పష్టమ' ° ఈ విస్సనమం|తియొకి , గో(తనసూతములు గాని సంబంధ వాంధ వ్యములు గాని, ఉ దో్యోగముగాని మన కెటుక పడవు,
దళము
కరాట చేశాటనము _ కనకాభిపే.కము.
(భీనాథుండు (క్రీ metre (పాంతీ మున గర్జ్హాట.- జేశాటనము జేసెను కరాట చేశమందలి పెక్కు. (ములను దిలకించినాండు. ఆ(పాంతీమునం గొంత పరిచితిని *డించి నా(డు. (శీనాఖుని పాండీత్యము, నానాముఖుముల వ్యావీం చెను. అప్పుడు విద్యానగరము రాజధానిగా. గర్హాట జేశము చీలుచుండిన పౌఢ చేవరాయని దర్శనమున క్రై (శీనాథక వి థొంత కాలము నిరీమ్మీంపవలసివ చ్చెను. ఈపౌ ఢ దేవ రాయనిక్రి ఇమ్మడి చేవరాయలని, (పతాప జేవరాయలనియు నామాంత రములు. ఈ రాయల రం. నయం నుకగల గాడడిండిమభట్టు,.
కర్నాటజేశాటనము - కన కొభిపే.కము. LL
ముమ్ముకవి మొదలగు విద్వాంసులను మర్యాద ననుసరించి దర్శించెను, (శ్రీనాథుని వై దువమ్యమును గుతించి గాడడిండిమ భాట్టునకు గన్నుగుత్సైన , డింకిమ భట్రాకకులు పలువురున్నారు. వారిలో వేదాంత బేశికులకుం (బత్వర్థియ మిన డిండిముడు (ప్రధముడు ఈశండు శీకంఠాగమ శిఖమండన మణియై 'విజయడిండిమ మును. దొలుణి గడించివవాంణుు “యోగానంద (పహసన్య కర్హయ'ు శెండవ డిండిమభట్లారకునకు ఆతడు మాతావు వాడు. ఈ ఈయాగానంగన (ప్రహాసనకర్హ పౌంఢ చేవ రాయల “కాలమువాండు. ఈత.-డే మన (శీశాథువకుం (బత్యర్థియని తెలియుచున్నది. ఈడిండిములకు 'డిండిమ ” మను కంచు నగారా ముందు మోంయుచుండును. వారి వై భవముం గూర్చిన చాబునవ్రున నిట్టున్న ది: శ్లో, అ(ేడిండిమ తాండవం, శతఇతవోవంది చ్రజోద్ధోమణమ్ ద్వి(కాళ్నితే సటాఃకియ న్ని బికునపో)తాని పద్యానిన, ఆస్తాంతావదిదం మహేశమకుటీ కోటీరకల్లోలి నీ కల్లోలప్రతిమలసూ క్షి విభవై శ్వైప్యా న్వి జేష్యామ హే ఉ. ముంగల జై త డిండిమప[ మో తీల్యువంకిజన స్తవార్భటుల్ చెంగట రెండుమూ:డు తీనచి త్తకువుల్;బికు గాంకితీంబు;లిం కంగల్క; వింతేకంళు ళిటిక్రంఠ శిరస్సరిదూర్శి భంగి వా . గృృంగులెసంగుమాకు (బ్రతి పకుబుధాభు మునోడ( నొట్టయన్.. మాలీ; (శ. శాయ్రి
ట్టు (శీనాథధవెళవము.
అంతట ముమ్మకవి (శీనాథునెడం బత పాలియ య్యె నుం ఆ పతపాతము ఆ యాదరముం బురస్క_రించుకొని ముమ్మ కవితో (శ్రీనాథుడు పద్యరూపమున నిట్లు నుడివెను. నీ. పంపావిరూపాతు బవాుుజటాజూటికా రగర్ధిధ్మపసవ సౌరభ్యములకు, తుంగ భదా సముత్తుంగ వీచీఘటా గంభీర ఘుమఘు మారంభములకు, కళసాపుర(పాంత కచళీవనాంతర . (దామాతాఫల_స్రబకములసప, క ర్థాట కామినీ నిర్గ హాటకరత్నీ తాటంకయు: ధాళ ధళ్యములకు; గ్ నిర్రిబంధనిబంధమై నెనయు కవితి 'తెలుంగునను సంస్కృతమున బబుక నే ర్లు. బోఢదేవేండ గాయ భూపాలవరుని సమ్ముఖమ్మున డయం౧జూాడు ముమసుక వి, మో చేయూరని ముమ్మకి వి యడిగినట్లును *పర రాజ గురుదుర్శవర వె భవశ్రీలు”*అను ఫపూర్యో క్త నీసపద్యమ ఖమునం గొండవీడిని (శీవాథు-డు ఉత్తర మిచ్చినట్లును చెప్పెడి వాదము సరిగాదని ముంచే తెలుపబడెనుగాదా! మజియు థాండపిటి కడ్డి రాజులకడ విద్యాధికారి పదవి యందున్న మి కేమేని విుదములు గలవా యని ముమ్మకవి (ప్రళ్నింపంగా క్రీ)నాథు(డు చెప్పిన పడ్యమి డియ(ట !
కొరాటజేశాటనము = కనశాభిపే. కము. 78
-చ. తీకువున గాండివందిడ జి ధరజుసానం గిరీట, యీకు వా క" సిజక్నేత్ర యానతి విచారముచొప్పున గర్వహీనతీన్ మరలి తెలుంగుభూమి కసమానగతిన్ గొనిపోవువాండనై. బిరుదులు నాకివాగుకడం బెట్టితి సత వి సార్వభాము:డన్ ,
ఇందలి “సత్క_వి సార్యభౌమో (పయోగముశో డిండి మునకు స్పర్థ మతింత మిక్కుటమమయ్యొను. ఆతేండు ఆస్థాని యంకుం ౫ల తేన యధికార మునకున్కు (పభునకం డనమెడ గల అవరాభిమానముంకును గర్వితుండె తన పలుకుబడిని జల్లించెటాంబోబు ద్రీవాధున9 (బభు కర్భన భాగ్యము లభింప దయ్యెను! విళంబముకాంజొచ్చె ను. ఈసందర్భ మున. దన పాండి త్యాదికము. గూర్చి క రాటాధిశ్వరుని సమ కస్ మున నసాధు [పసంగము జిగినల్లు (శ్రీనాథు(డు వినెను, అంత నీక్రింది వద్యము (ప్రౌఢ దేవరాయలక 6 బంపెను; వీ డంబుసూవీ ధరాతలంబుపె * డిరుగాడు కవిమిందంగాని నాకవచోమేను దు(ప్ప యోగంబుల దొరక్రోొని చెప్పెడు “ కవిశిరస్సున. గాని శాలు సాంప; సంగీతసాహిత్య సంస వద్యల నేర్చు కవ్రుల(ణొమ్ము౫)ఇండెలు గాని ( కాల్చిక లంచివిడువ చదివి చెప్పలో (నేర్చి) సభయంకు విలసిల్లు కవినోరు గాని వక్కలుగం దన్న;
నాంనోకుటలాటతాణాలునికానష్షట్లు.
నక తి ప్పెట.
74 (శ్రీనాథ వైభవము.
గీ, డంటకవులకు బలువై న యింటిమగండ;
గవుల వాదంబు విన వేడ్క కలెనేని
నన్ను. బిలిపింపు మాస్థాన సన్ని ధికిని
లత్ణోే కేంద్ర, (వౌఢ రాయశ్నీ తీండ.
ఇది యాద్ధత్య మేయగును. కాని (శీనాథునంతటి' పండిత కవిసార్వభాములకిద తినదియ. పై పద్యముంజూచి (వొఢ చేవ కాయలు సభ జేయించెన,. ఈ సభయందు డిండిమ భట్టారకునకును, (శ్రీనాధభట్రార కంనకును వివావను పెతీగను. శాస్ర) చర్చకు దొరకొనిరి. సకల లర ముం [యులు 'తారసిలిరి. వా రొకరి కొకరు తీసివోవువాకుకారు. కొండలు కొ0డలు డీక్షొనినవి. సింవాములు తీలవడినవి. ఇ:క చగవుతీర్చు వారేరి? ఆ సభయందు. బండిత (పకాండులు లేరని కాదు. డిండిముని చెనురూన సావాసించువారు లేలెర. తుద కీ వివాదమునందు డిండి మభట్లారకుని కోటి తలవాల్నెను. అపట్టున రాయలు హాలన్సు యువతిని (పౌడను లోలను' గూర్చి వారి స్వగూపస్వ భావములను న్య ్ర్కరించు చు బద్య, ములు చెప్పగో రెను. తత ణము (ల్రీవాథుండు రచింపగలిగానట! అందు బాలను గూర్చిన పద్యము :__ నీ, కమనీయ కరపలవము మేన గదియంగ న"య్యన. జూంచిన నుళికిపడుము ; ఆలింగనమునకు నక్కు నం జేష్పెనం జేదోయియురముపె ( జేర్చికొనును ;
కర్రాటబేశాటనము = కశ కెలిపే కము. 35
చుంబనంబున కోవ్వబింబంబుగమకింప వగన మొయ్య నొకింత వాంచిక్రొనును; గిలిగింత సేంతకుం గినుకయు సిగ్గును ముడివడం గన్నులు వెోాడ్చికానును ;
గే. అట్టి భాలకత్మికీడ ననువ్రు పజుప
నేర్పు గల్లునె యొరులకు నీక కాక
రాజ పరమేశ రాజాధి రాజవిభవ
లతో జీంద (పొఢ రాయశతీ తీంద.
డిండిము (శీనాధుల వినాడమునశ ౧ జం(దభూష కియా శక్తిరాయ లను నశిండు మధన ర్తి. నుంకినట్టు “చంది భూవ[కియూశ _కిగాయల మొద్ద. తాముకఖొల్పగ? సార్వభౌమ వీకుడో మనవటవలనం చెలియుమున్నది, (క్రిమాశ క్రిన్వామి శిముండైన చం,డభూవమశా చార్యుడు. గన్తాటాధిశ్వరునకు బుక్క రాయలకు గుకుండని భొండూను ఫాసనమున.6 గనంబడు చున్నది ఈ చంచభూపణ క్రియా చార్యుంకు క ర్తాట (ప్రభుః వరుల గుగుపరంపరలోని వాండు. తీతృరంపరలోని ఏకందణు. (కియాశ _క్రి పదలాంఛనులు. డిండిముని కవిసార్వభౌమ బిపనము శ్రీనాధుని వశ
మాయెను, ఆంతట ఉడ్భబవివాద పొఢి గాడ డిండిరుభట్టు కంచుఢక్క___పగులంగొట్రింపం బడెను. అవగా శ్రీనాథుని చే. (బా_ప్తించిన పరాభవమువలన డింకిమభ ట్లార కుడు తన డిండి
76 శ్రీ నాథవెభవము.
మమును (మో(గింప లజ్జించి మూలవై చునట్టు చేసెనని యగ్గను. శ్రీనాథుడు కవిసార్వభౌమ వీఠ మధిపీంచెను. డిండిముని కంచుఢక్క_ను బగులంగొట్టించెన;ు ముత్యాల శాలలో దీనా రటంకములతో. దీర్థమా డెను. ఈ బహూకృతి జరుగనుండినపషన. (గాఢ చేవరాయల నుద్దేశించి శ్రీనాథకవి
నార్వభాము. ల నా ప్పెను;
చ. జననాథో త్తమ, దేవరాయన్నపతీ, చ కేశ, శీవశ్చలాం ఛనసంకాశ మహావపభావు, హరయో నత, నాబోటికిన్ గున్ఫప సోతీసముగ్భవంబ మున వాగ్జోపుంబు ఇాంతీంబు గొ గనక స్నానముచేసి శాక పొగడంగా శక్యమే దేవన్.
కన కాభిపే.5 సత్కార క్రమము రాజ్యలశీస్జవీఠి కా
'తంతమున నిట్లు టెలుపంబడీనది. సభాముఖమున నఖండ
పాండిత్యము జూవీన విన్వాంసునకు. (బభువు స్వర్హాభిషేక
ముతో సక్క_రింపవఒఊయును. అనగా దీనారములు టంక ములు మొదలగు ఒంగారునాణొములతో సభాగారమున నున్నత వీఠమున విద్వాంసునిం గూర్పుండం బేసి, యభిపేకము
'జేయవలయును. ఇట్ర కన కాభిపే.క సత్క్చ్తులు పూర్వము
విద్వాంసు లనేకులు బకపిసార్న కాల చెల మ పెద్దిభట్టు సక్యజ్ఞ
సింగభూ పాలునిచేతను, పెద్దిభట్టు తాత “వ తాపరుద్రీయోక_ర్ప గవిద్యానా థుఃండకానోఫ) ! విద్యానాధుండనట బిషదమగును.)
"కాకతి పతాపరు(డ దేవునివేతను కనకాభిపే.కస క్కారముల
క రాటదేశాటనము అ కన కెభీపేకము. 77
నందిరని యె జుకపడు చున్నది. కర్హాటాధీశుండు వేటు, దమీణా దీశుడు చేటు అని యొక వావము కలకు, కాని యోూశౌందు నొకనియంచే వర్తించుచునని చెప్పవలయును. కనకాభిమేక సత్మా_నానంతరము చేవ కాయని (ీనాథు: డిట్టగించను,
శా, జోటీ,ఛార తి యార్భ టిన్ మెజ యుమో చో ద్యంబు గా నేనుగ ర్హాటాధీశ్వరు "దేవ రాయన్ఫపతిన్ నాసీర ఛాటీ చమూ కోటీఘోటక ధట్లికా ఖురపుటీ కుట్తాక సంఘట్టన స్సోటిీ భూత ధ రారజళ్ళుళుకి తాం భోటిన్ (బసంసించెదన్,
r విత అన న్స్ యు షష క రాటాధిశుని ఫోలువున (₹నాధు డందిన యనన్య సామాన్యమగు నిస త్కారమును జార్చి, “కవిసార్వభాముడై వ జ శకి క ర్లాటవిభు చేత. గనకరత్నాభిపేకమ్ము( గనినే అని దగ్గు బల్లి దుగ్గనమంతి (శీనాధుని చావమజందియు, శా. సూన్నాస్ర్రప్రకుదా మదస్సురిత వత్ జాత కాఠిన్యమున్. బూనంజాలు వచోవిలాసమున నింపుల్ మోజు ర్లాటక మోోనాథందు)సభన్ గవిత(విజ యో త్పాహాంబుశకె కొన్న మా గ్రీనాథుం* వినార్యభౌముగొలుతున్ సే వాంజలుల్ గీల్లొనన్, అని అచ్యుత రాయల యాసానక వియు, “అచ్యుత రాయా భ్యుదయ””క ర్తయు (శ్రీనాథుని చే. బరాభూతుండయిన డిండీమ భట్టారకుని మునిమ్వునుమడు నగు రాధామాధవ కవియుం గ్ ర్రించిరి.
శేరి శీ నాద వెభవము.
ప SE
సర(జ్ఞుని సండగ్భనము. లు న్లో .
వెలిగోడు (రేచర్ల) నంళ్యులలో సింగభూపాలు రిర్వు “ఇణపడు చున్నారు. మొద సింగమకేడు, “రసార్ట్యన సుధా కరము”, “చమత్కార చందికి”, *అమరవ్వాాఖ్య” అను (గ్రంథములు మూండు రచించినాండు. ఈతనికి సల బవి[ద ము లేదు. కుమారసింగభూపతి యని టూతనికి నామాంతరము. ఈతని పెద్ద కొడుకునకు కుమా రాన్న హో తా నేనికి సర్వజ్ఞ సింగ భూపాలుడు కొడుక. హోతనక వికృతమగు భోగినీదండక ము గృతిగాన్నదియు, (శ్రీనాధుని దర్శన భాగ్యము. గన్నదియు ఈ సగజ్ఞభూపలియే. సర్వజ్హబిరుద మీసింగ నృపాలున కే యొప్పియున్నది. పోతీన రచించిన భోగినీదండకమున---
“కుమా రాన్న పోతావనీనాథ సూనున్, సక్వజ్ఞ సింగ త మానాథభ్యు రాయచావా త్తమల్లున్, మహారాజు వేశ్యా భుజంగున్, సర్వజ్ఞ సింగతేమాపాలు పోచమాంబా లసద్లర్శ్భ
a ౧8 సంజాతు రావుసింగ తమా నాథ వాత్రున్, సర్వజ్ఞ సింనోర్వ రాధ్యము” అని ఈసర్వజ్ఞ' సింగభూపతి పాగడం బెను,
నైజామ్ రాజ్యమందలి రాచకొండ రాజధానిగా చేలు చుండిన యీసింగభూపాలుని (శ్రీనాథుడు దర్శింపంబోయెను ;
సరజ్ఞానిస౦దర్శనము. 7)
{పభుసఛామండిరముం (బ వేశించి, త్న (పస స్తికి. గానాభూత మౌ శారదా వేవినిక్థు ధ్యానించెను : నీ దీనార టంకాల6 ద్గ మాడించితి డనీ ణశాధీళశు ముత్యాల సాల; పకసులంగొట్రంచి తుద్భుట వి వాడ ప్రాఢి గాడ డిండీమ భట్టు కంచుఢక్కు; తండ భూవ(కిమాశ క్తి రాయలమొద్దం బాదుకొల్సితి సార్వభావబిరుదు పలుకు. దోడై తాంధ భాపషామహో కావ్య నై షధ(గంధ సందర్భమున ము; శే. ఎటుల మెప్పించెచో నిన్ను నింకమాంద రావుసింగ మహీ వాలు ధీవిశాలు నిండుళొలువున నెలఖొని యుండినీవు సరస సద్దుణ నికురంబ శారదాంబ తరువాత విద్యత్సభ జరిగాను. అందు (శ్రీనాథుని వైదువ్యుము (ప్రకటమ య్యొను. సభలో | క్రీనాభునకుోకుక్క_ వా! నక్క-బొ ! ఫణీవొ ! (కోతివొ ! విల్లివొ ! బూతవిల్లివో! * అని సమస్య యొకటి యీూయం-బడెను. దానినాతీండిట్లు పూరం చెను, ఊఉ. తక్కక రాపు సింగవసుధా వరుం డర్థుల కర్భమి చ్చుచో దిక్కు లేని కక్షుని దధీచిని ఖేదరు వేల్పుమా9నుం జం
80 శీనాధ వైభవము.
పిక్కిన కామధేనువు శివీందుని నెన్నుదు భట్రదిట్రవై కుక్కవొ! నక్కవో: ఫణివా! ోంటివొ ! విల్లివా ! భూత పవిల్లీవో ! అనంతీరము సింగభూపెతి సర్వజ్ఞత్వము నిట్లు వాగ డెను, క సర్ష( జ్ఞనామ యము
శర్వున శే! రావుసింగ జనపాలున'కే
యుర్విం జేలును దక్కారు
సర్వజ్ఞుం డనుట కుక్కొ_ నాముజవమునుఆటు.
ఇది (శ్రీనాధరచితమని శంకింతును. సింగభూ పాలుని తనా సనుండ మరలి డ్డ పభువులక డకు (శ్రీనాధుండు రాం దమపగవాని సింగమనేని సర్వజ్ఞుండని ఇచ్చకాలక బొగడితి వని [శ్రీనాథుని వడ్డి (పభులావ్నేవించిరంట ! ఆందునకాడుతం ఈకింది విధముగ నరకము జెప్పి సమర్థించి సమాధాన పటి నట!
“ఎ కి సింగభూపాలుని( బొగడినట్టున్న దికాని అంత శ్రారముని నతని నపవాసింతిని కాజా! ఆ పద్యము నిట్లు చదువు'-డు =
శసర్వజ్ఞనామ భేయము
శర్వున శే; రావుసింగనర పాలున కీ
యుర్గ(ం చెల్లును ! తఠొ,_రు
సర్వజ్ఞాండనుట కుక్కు సామజ మనుశు”
సర్వజునిసందర్శనము, 81 ఇ
(భావము:---ళంక్షరున కే సర్వజ్ఞనామము. రావుసింగ నరపాలున శకెంచేని జెల్లునా ? శంకరుని. దప్పం దక్కినవానిని సర్వజ్ఞుః:డనుట కుక్కరు ఏనుగ అనుటవంటిచే.)
అని చెప్పా 'కెడ్తి రాజులు | శ్రీనాథుని సమయస్ఫూర్తి కిని. జతురతేకును అబరికట ! ఇదియొక ఐతిహ్యాము_చమ తౌరము_కల్సితము.
శీనాధు:డు, సింగ భూవిభుని చే సమ్మానితుం డ్రై రాజు మహేందవర (పభువులకదికు. బోవుచు, నె జాము రాజ్యము నందలి మెతుకు (మెదక్ష) మండల(పాంతీములోని దొరలు తే న్నాదరింపమికిం గినిసి వారి ని టైసడించెను;
చ, కుతుకలుగోయు దొంగలకు ఘోారనికారతుక వృ జూతికిన్ మళకికపు లం జెతొత్తుఐకు మాదిగ వాం[డకు మహ్హా దార్లకున్ కాతుక క యి త్తుకం తె; కవికోటుల కిత్తుర ! చత్తురం తె పో మెతుకుదొరల్ ;..........౪. భయదాయి దోర్చలుల్
(శ్రీనాథుడు రాజమ హేం్యదవరము జేరెను. భీమేశ్వర పు రాణకృతి కారణముగ వేమవీరభ(దా కెడ్డకు. దన యెడం గలిగిన యభిమానమున్తు గారవాదరములను స్మరించి, భీమ ఖండకృతిపతి బాంధవుండు, ఆ రెడ్డి ప్రభుల (పధాని యగు "బెండపూడి అన్నామాత్యుని మిత్తతను పరిగణించి వేమవీర భ(దావనీందుల యూస్థానిం (బ వేశించెను.
6
82 (శ్రీనాధ వైభవము.
దళ ము = వేమ వీరభ (దా కడ యా శయణము. —— EDIRNE —— వేమ వీరభ(ద నృపాలుర (పథమ దర్శనమున 'శీనా ఛు(డు వారిని స్తుతించిన పద్యము లివి; నీ. వివిధ విద్యోద్దండ విద్వత్కుముక కాండ హారిణాంక్క రూపనా రాయణాంక నీతో(గకరవాల నిరి తెరిన్ఫ పాల జ సప్తాంగ్య రాజ వేశ్యాభుజంగ సకల మహీ రాజ్య సంరతు ణో దో్యోజ్య కుల శీల, గదర్ కుల విఫాల భామాజనస్వాంత పరితోవణ లతాంత కోదండ, రాయ చేకోలుగండ
గీ, జయ విజయ జన్య కాంభోజ నాయసమాజ ఖురవిపాటన సంభూత కుతలచే.ు పటలనిబిడ ఘనధ్వాంత భరితభువన విజయ రఘురామ, అల్లాడ విభుని వేము నీ. ఖంజేందుమౌాళి పై. గలవాంసపాలళిపై గ ర్పూరధూలళిపై 6 గాలు(దవ్వు; మిన్నేటి తేజలపై మించుతకామకలపై మహిమంచు నురలపై మల్చరించు;
జీమ వీరభ్మ చా రెడ్ల యా(శయణము.
'జంభారిగ జము_పై (జం (దికారజ ముపై
ఉంద నధ్వజముపై ( వొెకళించు; ముత్యాలసరులప్రై మొల్హ(ఖాప్యిరులసై ముదికల్పతేరులపై మోపహారించు;
వెండిమలయెక్కి_ శేపాహి వెన్నుందన్ని, తొడరి దుగ్గాబ్భి తరం౫ లతో డ నలరి, నిజతనం బాడి నికీ ర్తి నింజచెనవావా! విజయ రఘురామ అల్లాడ విభుని వేమ.
జయ రాజ వేశ్యా భుజంగాంక నిళ్శంక యభ్యుదయంబు రాజూధి రాజ, మంగళంశానత మండలీకరగండ సంకల్ప లాక్ సమరవిజయ, (బహ్మాయు వరి వాయబసువ శంకరము[ద వర్జిల్లు “గాయగోవాళ”వికుద, మహిమించు రివుచెంచుమలచగాట కా రాంక్ స్వ స్తికర్పూర వసంత రాయ,
అరధం సింధు యవన చేది వీఠలశ్నీ ఆ స్వయంవర వకు ణాఢ్య, ధరణి పాలింపు మాచం[ద తారక ముగ విక మోన్ని(ద, అళ్ళయ వీరభద్ర.
88
84 శీనాధ వైభవము.
శాలీఖండరచన కాలమున, వేమవీరభ (దా గెడ్డు రాజ మహేం(దవరమున కు త్రరమునున్న చీకటి, కళింగపట్టనము, చిలసము[దము వటురు వ్యాపించిన భూభాగమును జయించి పాలించుచుండెడివారు. కాశీఖ:డమున్క వేమ. పీరభ్మద నర పాలురు స్వాధీనపజు చుకొనిన (ప్రదేశములు వినరింపంబడినవి* అవియివి: చీడికాడ, మాకనరము, స ప్తశూడెములు యమూడె జంతర్నాడు (జంతేర్నాటి ఆమడ అనువేర విశాఖపట్న మునంగలదు., బారుహ (బారువ), కలువపల్సీ, ఒడొడి, కసిపిం కోట, కప్పకొండ మొపలబనవి. శ్రీనాధుని బాటువన బడు నీపద్యము. గనుడు ; స్య డండయా (తా ఘోవత్మ్మట ధ్యనులనే గంతులు వేయు:౨చెం గప్పకొండ ; కితవకాలాభీల కీలానలము చేత చేల పొంగడంగ౦ం చెం బాలవొండ ; ఆరటజాధట హయ ధటముల చేత లు లు లు మటితూర్పె తించెం బొటునూరు; లు ఆవి ౬ ప గి భూరి(పతాపా ఇ: బుటములు వెట్లించె వి జ్వేషులను గల ( వెండివురము; గీ. ఆనంగ నుతిశక్కి తొర శేరాడిరాయ ఆరుల పండు మండువాయనహరణ *
ఎ తామా ముం వనమున వ * ఈ పాదము గణభంగ మెనది.
కారీఖండమా. 65
బళియ దూళియ మాళువబంది కార విజయరఘు రామ అల్లాడ విభుని వేమ. ల భాగ అల్లాడ వఏవిరభ(డా కెడ్డి పాలనమున _వాహ్మూణు భాగ్య మిటుండెనంట! ౧ ద్ << షా గం ధరియింప నేర్చిరి ష్. పె కొడు (వేళ్ళ ల మాడ్ క్యాంపళియకములు కల్సింప నేడిరి గంగమటియమోా.:గ( ప లు ౫గనూరిశా ఫుండకములు నొసల; సవరించ నేర్చిరి జన్ని దమ్ముల (మోలః దారహోరములు ము తాల సరులు ; చెరళువంగ శేర్చిరి సిగల నెన్నడు ముల గమ్మని (వొత్త చెంగల్వ విరులు ; A ఛామముల వెండి పై ౧డియు6 దడబడంగ (మావ్శాణో తేము ల్గహారములలోన వేమభూపాలు' డనుజన్యు పికభ(దు ధాతి యేలింప గాతమిోాతేటములంను.
కాళీఖ౦డ ము.
ాశాజ్రాషాాా
ఇదియు స్కాందపు రాణాంతర్లత భాగమునకు. 'జెనుంగుం “శ్రాళీఖండ మయఃపిండొ మ్మను (ప్రతీతి సంస్కృత కృతికన్వ
ము! (శీనాథ వైభవము.
యించెను గాని శీనాథు నాంధకృలికి చెల్లదు. ఇది యథా మాతృకము?( దెనుణగించినది కాదు. మూలనునందలి భాగ ములు పెక్కులు తెనగింపున సంతశ్నీ సము లైనవి. కవితా చాపల్యమున, గాయబోలు (శ్రీనాథుడు “ వాగయమింతకు మిగుల ₹వాంలకుండ* దీనిని రచించినాండు ముద్దులంగులుకు ERY
గింవు.
రచనా కాలము: ___ రొ, వేం ల ౧౫౩౦ వయను ౧౦ కం. వీ లిం ౧౮౫౫ స్ట ౭0 చే, ప్ర, 99 నన్ ౬_౦
ఈరృతిం దన కంకితము సేయు మని, వీకభ(దా డి కాలు వుండి |శ్రీనాథకవిసార్య భౌ ముని చార్జించెను, తత్సందర్శ మిట్లు తెలుపబడెను: సీ ఇలలో క్య విజయాభీఢం బైన సౌధంబు చందళాలా [వవేశంబునందు, నచివసెన్యాధిశ సామంత నృపవార నీమంతిసి జన శేేణ్కాలువ, శాస మోమాంసయు సాహి త్యగోప్పి యు విద(త్క_ వీందులు వి స్పరింప్క కధ్ఫ్పూరక స్తూరికా సంకువుద గంధ సారసౌరభము దిక్పూరితముగ్య
కశకారీఖండము,. ఖో
* నిజభుజూ వికమంబున నిఖలదిశల గెలిచి, తను రాజ్యవీఠ మెక్కి ంచినట్టి యన్న వేమాధిపుని యంకమా(శయించి నిండుకొాల్వుం డెం గన్నుల పండువగుచు.
వ. అప్పుడు నన్నుం విలువంబంచి సముచితాననం
బున గూర్చుండ నియమించియున్న యవసరమున._
నీ. భాషీంతు నన్నయభట్టు మార్షంబున నుధయవాక్సాాఢి నొక్కొక_మాణటు; వాక్కు త్తు తిక యజ((ప కారము రసా భ్యుచితీబంధముగ నొఫ్కాక్క మాటు; పరిఢవింతు ,పబంఫ పగ మేళ్వగునివేవ సూతివై చితి నొఫ్కెకం మాటు; వచియింతు వేములవాడ భీమన భం నుద్దండలీల నొక్కొ_క్క_ మాటు;
గ్, నై వధాది మహోప్రబంధములు బెక్కు_
చెప్పినాండవు; మాకు నా(శ్రితుడ; వనఘ,
యిపుడు జెప్పందొడంగిన యీ (పబంఫ
మంకితము సేయు వఏీరభచయ్య వేర.
శా. ఈమోణిక్ నినుబోలు సక్కవులు లేరీనేంటి కాలమ్బునళ౯ా దామూ రామచళుక్య భీమవ గంధ ర్వాప్పకో భామినీ
43 (శీనాధవై భవము, వో జద్వయగంధసారఘునృణ టె రాజ్య భారంబు న ధ్య శీ ంచు౯విసార్గభామ భవదీయ వాఢసాహిత్యముల్.
అని వేమా డి (ప్రార్థించెను, అంతేట (శీనాథుండు తన పూర్వ్య(గంథములను సూచించుచు. గాళీఖండకృతిం గూర్చి ఇట్లు చెప్పినాడు: న్స్? చిన్నారి పొన్నారి చిుతీకూక్రటి నాయడు రచియించితి మకు త్త గాట్సరిక;
నూనూంగు మోసాల నూత్నయౌావన మున
ఆ
న్స టినొడీవితి;
ఆలస ధం pans 2)
సంతీరించితి నిండు జవ్వన ము న యందు
శాలివావాన న
హర్ష నైవధకాన్య మం[ధభావమ; (పౌఢనిర్భర వయాపిపాకమునం గొని యాడితి భీమనాయరకుని మహిమ; గ్, (వాయ మింతీకు మిశులగై (వాలకుండ( గారి కాఖండ మను మహాగంథ మేను (మిఫుడు) ! 'దెనంగు జేసెద (జేయుము2) కరాట చేశకటక పద్భ వనహేళి [లీనాథ భిట్టసుకవి కృలిభ_ర్హృన్గుతితో నిజ్యపశస్తినిగూర్చి ఇట్లు తెలిపెను: శా. క ర్టాటవీ తినాథ మాక్తికనభా గా రాంత రాకల్పిత స్వర్తృస్నాన జగ్యత్పసిద్ధకవి రాట్సంన్తుత్యే చారీ కలు 1, 8 ఈమారు అచిరిమొలు,
కాశీఖండము. త్రం
గ్లార్లో రాశిగభీర, పాిహ్హ్లాముఖ మధ్యాష్ణోవ రాహ్లార్చి తా పన్తావల్లభ, రాజశేఖరమణీ, పంటాన్వయ।గా మణీ. అని క్రి పతిని సంబోధించి. నీ ఆంధ షీ మామండ లాఖండలుండో న వెమభూపతి కృ పాపి ఇంబు ఘాడజెరాయాంక సద్దుబుగాయ భీమేశ్వ రస్వామి వది సవూ రాధనంజు
(.
కవుల న నిలయ మార,, ౦డేయ చశినమాళి చ|చాంకు చపుతా కారా న వేదా(డ నరసింహ విపు నకు స్పలీ కహారమాలి కా ౫ం౦ంభబహారి న్నీ, శారణాంబులు నుధ్భ్బోధకమాలుగా వీరభ (చేశ ( (బబంథవిభుని. జేసి సంభవించిన సాహిత్య సౌవ్షవమున( గాని కాఖండము జెనుంగుగా నొనర్తుః కతి పతి ఇల. వేల్పును, గుగువును, దానీలమును ఇట్లు వివరిం చె నూ 6. ఈశ్వరు-డింటి వేల్పు, జగ జేకగురాండగు ఘోడెరాయ భీ మేశ్వరుం డాత్మవంశగు రు? డీంగులు నిత్యవినోద కృత్య ముల్ శాశ్వత ధర్మకీ రులు దలంపగ నమ్మిన సొమ్ము లాది* క్చేశ్వరుడంట నై జ, మెనయీ నృపు లళ్ళయ వేమ కౌరికిన్.
90 శ్రీనాధ వె భవము.
ఈ కాళలీఖండ కృతిపతి వీర్రభదానెడ్డి రత్నాంబరాదు లతో. గృతిక రను అతిమా(త్రముగ బహూకరించెనని, తేన యవసానమున శ్రీనాధు డు కాశి కావికశ్వేళుం గలసె వీరారెడ్డి రత్నాంబరంబు లే కాయండిచ్చు”' నని విలవించుటబట్రి గ్రహింప
ల వచ్చును, అపూవ యస్సు-అగ చాటు. ననన 6 న్ న |
ఓ. ౧౮౫౦ సం॥ పాంతీమున వేమ వీరభ(చా రెడ్లు కాలగర్భముం (బవేళించిరి. అంతీటి.5*ో రాజమహా?(చవరము నకును కడ పాభవమునకును బుణము దీటీనది. (శ్రీనాథుడు నిరాలంబ జీవను.డ య్యె ము. అపరవయస్సు పై కోనెను అగ బాట్ర(బదుకు తప్ప-దయ్యెను. మూల వబేశమో పోవలసి వచ్చెను. ఏ (పభువువకో చేయిచ్చాప దంసిన వా-డయ్యెున,. బాల్య్యవభ్యృతి య భేప్టము% వ_గించినవా(డు. జంకుకొంకు "లెటు-గండు. భోగపరాయణతతో దినములు గడ చినవి. కాల రథమునమిో.భ ఎుదురిగుడు లేని రాజమార్లమున సుఖపయా ణము జేసినా.డు, సుడిగాడ్పు 'లెతుంగ (డు. మును ళ్లే జుంగండుం కాలమును తీన కనకూల పద్ధతిని నడ పెనే కాని కాలమునకు దానం చాసుండై నడవలేదు. (పభువుల బొక్క సములలో తన ధనము గూడి నిలవయె యున్నదని నమ్మినా(డు, వర్తమానదృవ్రీయే కాని ఛావిగతి ఆలోచింపడు. విద్యాధి
మెలారు రెడి పాాఫు. 9¥
కారిగ నుండినగాకటి మహాయోగము ముంజే దర్శించితిమి. (గహగతి విపరీశమాగ్గము ఒటినది. జీవనము తార్భాన్తై నడి. వదాన్యమూ ర్తులు రసికశిఖాలు ఆఅ (పభువ్రులు లేరు. జరుగు బాటు త్తక్కువయ్యెను_ విధి లేకు - పషయనముగక్షైను
అజలకాలుంనాడా పాయలను దానాలు ఎత ఆ అరుపు
మెలా పాేప. మలా ఇ
DR చా
నిద్యానగర (ప్రభువుల సామ. ముని పంటెడి కులజువి" మైలా జాడ ఎని ఆ(శ్రయిం"ను, వం చాల యా సందర్భ ముల, దోడ్పశు సా డఢివడి ఈమెలారు కెడియే. పృద కోమటి వేమా?డి యనంతిగిము కొండవీడు స్వాధీన పఆుచు కొనటయంగు పాడ చేవున + మైలాను విభుడు సాయపడి యుండును. ఈమెలాగు విభుండు కొత కాలము కొండవీడు పాింతీమున శేలినట్టు అగపడుచున్న ఏ. ఈయనకు (శ్రీనాథ జే వేని (గంథము లంకితము జేసెకేమో తెలియక. “కైలాస గిరి.జేరె మైలాకు విభుండేంగి ౯౪ వెచ్చమే రాజు దీర్పంగలడు” అనిన దానిచే మైలాను విభువివోడి (కీనాథుని సంబంధము ఎలుకవడినది. కాని మైలాగూ -భు0 వైన్తవత్వీమునకు ఆతని: శెలాసగిరి జేరుటకుం బొందుపడదు. ఐన (ళీనాథువి వాక్కు న్ర్గాక్ మనరాదు.
శ్రీ "(శీనానచవై భవము. పల్నాటి పయనము. —ం3న్తెక-— కాండ విటికిం బల్నాటిసీము పశ్సి మో త్రరముల నున్నది. దినవెచ్చమున కై పల్నాటిపాంక ముస కు శీనాధుండు తీఅచు పోవుదుండెడి వాండని కొందఅనికి పోవుచుండిన డెందులకో ఇవెప్పరాదు. కాని పోవుటమా.తీము కలదని తత్సర్ధటనమున సూలగా రచించిన వవంబడు వాటువు లను చున్నవి. ఐతిహోసిక్ష (పవిణుః డెవ్షండేని ఈ చాటువులు (భీవాధ కృత ములు గావని సిద్ధాంత పతుచుసందాక ఇవ తత తెములే యవికొందము. వానిలో. గొన్నిటి నిట నుద్దరింతును క. రసికుడు పోవండు పల్నా జెస౫ంగా రంభయైన నేకులె వడుకున్ వసుభేశుండైన దున్నును, గుసుమాస్తుండైన జొన్నకూడే కుడుచున్, పల్నాటి బావులకు గొండవిటి చే చాన్ల శే ఫొత్తుకు/ు కును. నిరంతర మక్కడ నీటి యొద్దడి. చేదెడునీళ్తు టావి నండి తోడునప్పటికి ₹ండుచేదల నీళ్ళు కనులు గార్బ్చునని సాటిమాట కలదు. ఎటంజూచినను నావరాళ్ళు_ మెఆకబీళ్ళు- మోటునీమ, వీనిని. గూర్చి చెప్పినపడ్యము: ఈ. అంగడియూర లేదు; వరియన్నములేదు; శుచిత్భమేమి లే; దంగన లింపుగారు; (ప్రియమైన వనములు లేవ; నీళ్లకై
పల్నాటిపయనము. 98
భంగపడంగం దోడ్పడు కృపాపరు లెవ్వరు లేరు డాకలె న్నంగను సున్న; గానం బలనాటికి మాటికి. బోవనేటికిన్,
పలనాటి పురోహితుల ఇండ్ల తీసుకు గుటించి: దో సెడు శొంపలో బసు తొక్కి డీ మంచము దూడ రేణ
బాసిన వుటకమ్ము, పసిపాపల శౌచము, నె.గిలాకులున్
వూసనగుడలున్ దలకు మాసనము_.డలు, వం
రాసెడు కక్సైలన్ దలంపరాదు వురోహితు నింటికృత ణా
పలవాటి బోని ముఖ్యఎకు ణములు:
ఆ. చిన్నచిన్న గుళ్లు చిల్లర బే వళ్ళు నాగులేటినిళ్ళు నాఃప రాళ్ళు సదజొన్నకూళ్తు సర్పంబులుం చేళ్లు పల్రెనాటిసీమ పలైటూళ్ళు
క్, జొన్న కలి జొన్న యంబలి జొన్నన్నము, జూస్న వీసరు జొన్న లెతప్పన్ సన్నన్నము సుస్నసు యో పన్నగ బల్నాటనున్న (పజలండబకున్.
జొన్నన్నముపైం గల యేవగింపు నిట్లు వాకొనెకు+
క. గరళము (మింగితినంచున్ బురహర గర్వింపంబోకు వోవోపో నీ
* రో,తిలన్,
‘9g (శీనాధ వెభవము,
బికుదింకం గానవచ్చెడు మెర సెడు పల్నాటి చొన్న మెతుకులు దినుమో. ఈ కింది పద్యములు (ళీనాథుని మొరసరాజ్యసంవా రముం చెలిమె:
ఉ. గొంగడి, మేరీపచ్చ్నడము, కుంపటి, నల్లుల కుకి_మంచమున్ చెంంటవాయు-తైలము,. జీర్శ పుముందులు నుల్లి పాయలున్ ముంగిట వంటక టియల మోఫలు, దోమలు చీజ వొతులున్ రంగ! వివేకి కీమొరస గాజ్యుము కాంపుర మెంత రోంతరా!
మొరసరాజ్యమందలి రెడ అంద చందములు..
ఈ. వంకరపాగలు౯, నడుము వంకరకత్తులు కాశకో(కలుల౯ా సంకటి ముద్దలు౯, జనుప శాకములుళ్క్ బలువై నదుప్పటుల్ నింక పుటోర చూపులు, వివేకముదవ్చి యేస బాసలు౯ అంకుల బొమ్మ ఈమొరస రాజ్యము నె సృజిం చెనక్కటా!
పై పద్యములందలి 'మొురస రాజ్యము వ (వాంతమో శాని పల్నాడో, పడమటి నీమకూ యగునని యూహీంపం దగును. ఈ' మొురసు నీమలోని కాంవువారిపసిద్ధి వేమనయు. చేరొన్నా(డు చూడుడు:
ఆ. పాకనాటి రెడి, పరంగ మోటా గెడ్డ యెసంగుతోంట పెద యెఅఆెడ్డి, దట ఆ మొరసులందఆు భుపవిహరువొప్ప నన్నింట (పతఠకీ ర్రిగనిరి వజల వేమ.
పల్నాటిపయనము. 95
మొంసునకు మోటుదనము మ మజతజీహొక పద్యము- ఇదియు. జూటువు గాందగును, రచయిత ఎవడో తెలియదు. కాంపుకులమందలి యుపళాఖలలో నీ (మొరసు" ఒక టని ఈపద్యము తెలియం జెప్పాచున్నది.
గీ, పంట, మోటాటి, పెడకంటి, పాకనాటి అర వెలము లాదిఖొం, డె, మొరస్కు గోన, థొణిదె కాపులు మొద లెన కులము లొప్పు.
తన కాలమున గొండవీటిలోం ౫వులు పెక్కురు బయలు చేటీరి. అందు లత్యులత్ ణము లెతు(గని చిల్లరరక మెక్కుడుగా నుండుట నట్టివారిని గేలి సేయుచు నన్యాప జేశ ముగా (ర్రీనాథు(డు గాడిదమిోంద పద్యమల్లెనంట! ఆపద్యమిది.
'ఉ. బూడిదబుంగవై యొడలు పోడిమిదక్కీ. మొగంబువెల్తనై వాడల వాడలందికిగి వారును వీరును చొచ్చొాచోయనం గోడల గాందులందొదిగి కూయు చునుండెదు కొండ వీటిలో గాడిద, నీవునుం గవివి గావుగదా అనుమానమయ్యుడిన్*
96 (క నాథధవైభివమా
గలం ౮ శ్రీశేలయా;త్ర + శివరాతి మాహాత్మ్యము,
రచనాకాలము కాం వెం ల ౧౮౨5 నయిసు ౭౫ కం. వీ లిం. ౧రఎ౨౦ A
కాశీఖండరమునకు పదునె బేండకు- బూర్యమే ఈశివ రాతి మాహాత్మ్యము రిచింపబడజీనడని విెచేశలింగము గారు (వానకి, కాని సంచేహము. లౌకిక (పపంచమును సమ్మగ ముగ దన వైదుష్వు (ప్రభావమున నల్లి మ కు. దారిద్ర్య మున వికాసముజెందిళ సంస్కా_రముక్రలిమి పారతాకిక దృ ప్రీతి వోల్ట్) నై లయాతజేం తచై్చై లమునోఇాంత భి వావృత్తు లను ఉరు జంగమగురువశాధిపతుల (పో శాహమున ఈల్సివ రాతి మాహాక్ళ్మ్ట్యీమును రచించియుండునన నొప్పును. శివ ర్మాత్రిమహోత్సవమునకు శ్రీశై లమునక్రరిగిన (శ్రీనాథుని శాంత భిమోవృ త్తి యతీశ్వరుండు, మల్లికార్జున జేవుని ముఖమంటప మున సభగావించి నిజశిష్యుడగు శాంతేయ్యకు శివకథా మాహాక్ళ్య మొకటి అంకితము నేయమని (శీనాథునిం నోరినట్లు శివరా(తిమా హాత్మ్య మందలి యవతారిక్రలో గనంబడుచున్న ది=
* అంధసాహీక్య పరిషత్తుచే సంపాదితము ; (_పకటితము.
మతలికొన్ని. గంధములు. 97
ఈ ఇాంతయ్య ముమ్ముడి ముమ్మయ కొడుకు. ఈ శివరా(తి మాహాత్మ్యము స్వతంత్ర రచనము.
వముతీకొన్ని గిం థముళలుం ఆహ ్రెట్టైట్రంధ------
౧. ధనంజియ విజయము, _౨. నందనందశ చరిత్రము, 5. వల్ల భాభ్యుదయమ్ము ర. కామశా(స్ర్రుము--ఇవి లభింపవుం పల్నాటి వఏీకచరిత, కాటమరాజు కత్క ఏధీ రసికాభిలావమ్యూ పాటలు పదాలు గూడ (శీనాథిండు రచించెనందురు. ఈ (గంథములను గుజీంచి (శీనాథుని కథాంశములను (వాసిన వారు తమ తమ యూవాలం _ దెలిపియున్నారు. అవెంత వణుకు ఆదరణీయములో పరిశీలించి [గహింవం దగును. పల్నాటి వీరచరిత్ర లోనగు కృతులలో గొన్నిట, (శీనాథకృత (ప్రసిద్ధ (గంథములందలి పద్యముల పోలికలనుబట్టి, వానిని (శ్రీనాథకృ తములని యూహీంచి చెప్పుమురు.
“ఘనుంజై న శీనాథక విరాజి రాజు
వెన్నునికృపచేతం జి శ్తముప్పొంగి
"బాలుని విక్రమ .పౌఢియంతయును
వివరించి జనులకు విశదమ్ముశాంగటో
అనిన పల్నా టివీరచరి(తలోని పంక్తులను బట్టి అది
ఈరతండే (వాసెననుచున్నారు. ఈ పల్నాటివీరచరి.తమూనల 7
కిక శ్రనాథధవైభవమా,.
చెక్కులు దడోవములున్న వి. పలైనాటి వీశ్రలను గూర్చి (శ్రీనాథుని డనయబడిన చాటువొకటి కలదు. అది ఇడి: ఉ. వీరులు డివ్యలింగములు, విష్షుండు వెన్నుండు, కట్లపోతీ రా జారయంగాల ఛే రవుండుునంగమళ క్రియ యన్న పూర్గ్ణ,యా శేరెడు గంగధార మడు మణికర్తి కగా. జెలంగు నీ కారెమపూూ(డి పట్టనమూ కాశిగదా పలనాటివారికిన్ = (క్రీజాభి రామమందలి పద్యము:._ నీ. ఇచ్చోట భుజియించి శేకకార్యస్లులె సామంతీనృపతులు చాపకూడ్క; ఇచ్చోట జింతించె నిచ్చ నుపాయంబు నళినా&ీ యాశ్వెల్లి నాయురాల్ఫు నిజమనత్ళుద్ధికై నిషుల యే౭ిలో నోలాడె నిచ్చోట చీలసాని; ఇచ్చోటం బోరిరి యిలపణంబుగ. గొల సవతిళేల్లుల బిడ్డ లవనివతులు; గీ. ధీరులగువార లేవురు వీరపురుషు లె మదోద్ధతి నిచ్చోట నాజింబడిరి అనుచు. జెప్పుదు శైతివ్యా మచట నచట జనుప పెద్దలు పల బేశములయందా. ఇది ఇట్లుండె, ఇంక వీధియు (శీనాథునిది కాదను వాత మెొక(డున్నడ్. [కీడాభిరామ కరృత్వీమును వివాదగస్తమం
మణికొన్ని గ౦ధమాలు. 99
కాటమ గాజుకత (శీ కాథుడు రచించెననుటకు. (బకూ ఆము ఈ [కింద నుడావారింతును. ఇది పద్య (పపంభము. శత్క రృ అం దిట్లు వా సిఖొ నెను;
సే. ఒకళుభదినమున నొగి కు భమతిశారి
పూజూవిధానంబు పహాంకువతిచి,
వారిక ధవినివిని యారా(తి నిద్రింప (శీనివానుండిట్లు చప్పెగలన్ను
శ శీనాథుండను క నిశేేష్టుండు ద్యిపదగా రచియిం చెల. గాటమగాజాచిత
మది నీవు నా వేర నంకితీంబుగం బద్య గద్యాత్శీకంబుగా ఘనత నుడువు”
ఈ కాటమ రాజు కావ్యక_ర్రయు. గల గనెనంట ! కవులకు మేల్కౌాన్నపుడే రలలకుం గణబజవుండదు. ఇంక నిమరలోం జెప్పెడి దేమి ?
ఇవన్నియు శ్రీనాధునివే యని రృఢమగు నాకరము అను బటి మనము నమ్మృవలసియున్న ను ఆయన తీన బాల్య
అ యోొవన దశాసంధి యందు విలాసము (వాసియుండుననియే అనుఖా నందగును. మహో రా జాస్థానములలో నతిమా(త గౌరవ
* చెన్నపురి ప్రచ్యలిఖి3 భాండాగారమున౫అ ఆశు దిరె=లిఖిత అ a (పళినుం4 యుద్భత ము. ఖ
100 శ్రీ నాభ _వెభవమా.
సత్క్బృతులంది, క విసార్న భామా (డై, ఉద్గంధరచనలో నిన్సీ ము. డనిపించుకొనిన శ్రీనాధ మవోకవి పల్నాటి ఏరచరితా దులురచించెననుటకన్న చిన్నా రిపెన్నారి చిజణుతకూం.కటినాటి (శీనాథు(డు వానిని రచించెననుట ఒప్పిదము. భౌతికమునండి అనుభవ సోపాన పరంపరా మార్లమునం బరమార్ధము సాధించి అముష్మికమును నమిీాపించినవాండు, బహిః (పపం చముపై (దన డృషప్టీని బఅిపెననుట్క తీడర్భము పవి తాత వాబ్బ్భయము విని యోగిం చెననుట సహృద యరంజకము కాదు.
దల మక్క
బొడుపలెవాసము: కర కవ్భ లి, య ౧౧ లు అటి ఎలా లాబ్రేకీట్రల------ | న i ~ (శీనాథు. డిపుడు మూండుకాన్న ముదుసలి, అ ప్రైశ్వర్య
సంపన్నుండుగ నుండినవా(డివు డష్టదరిదుండాయను. లగ హోరములు లేవు, ఆక్టించిన ధనములేమ. ఆదరించిన (ప్రభువులు లేరు. పర్యటనమునకు శరీరపాటవములేదు. చేతికందిన కొడు కులులేరు. కటుంబభారము తగ్గలేదు. ఇంక (బదుకు తెర వేది! దినమొక యుగమాయెను. తుదకు. గృష్లాతీరమందలి బొడ్డు పల్లి వాసమబ్బెను. బొడ్డుప(లైలోని పొలము వ్యవసాయము సాగించెను. ఈబొద్దుప ల్లి షృపాంతమున నున్నదో పరిశీలింప వలసియున్నది. ఈ పల్లె ఇపుడు వ్వరమానమున నున్నదని
బొడుప ల్లెవాసముః కర కొవ్భ తి, 101 BR ౧౧౫ షె ఆలీ
చెప్ప-జూలము. ఈ యై శ తాబ్బులలో నెన్ని గూవజినవో ఎన్ని రూపము. డాలి నవో ఎవనెటుంగుదురు?. (శీనాథూండు కాన్య ధోరణిని కర కథోరణికీ మార్చెను, ఇాంతీముగం గాలము గడపవచ్చునని తీలంచెను. (గహచారము విపరీత గతిం బట్టినపుడు అనుకొనినట్లు జీవితము సాగునా? దైవము (ప్రతికూలించినపుడు శాంతికి. దావెక్కడ? అట్టియెడ విద్యా విభవముగాని విత్తవిభవముగాని జీవనమును సౌఖ్యవంతే ముగ జేయంగలవా? (శీనాథమహోకవి తన తొంటి నె భవ మును మజుచి వేరు నూను లేని వేవయై (బదుకవలసిన వాండాయ ము, బొడ్డుపల్లి పాలనుంతీయు మెణిక (ఖుహ్కీ.) పంటలకు. దగినది అదనున వానలు గురిసినవి భూమి పద నైనది. వెదచల్లిరి పచ్చని పైరుపె మహాలమ్షీ విహారము చేయుచుండెను. పంట సిద్ధమ య్యెను.
ge గళ్ళము జేప్చుటయే తరువాయి. ఈ పట్టున గృష్టానది తీవపహాపముందడా ల్పెను పకృతిళ క్రి విజ్బంభణము నేది యాకటం గలను! అన.[గహిం చెనా చేద చిన్ని ధిం
వు,
గాంచును, న్నిగ్రహిం చెనా పెన్నిధి పెన్నేరిపాలగును, (పకృతి నిగహాను గ్రహములకు సమ మానముయములు లేవు. తరతమ ములు లేవు. మిట్టపల్ల ములు లేవు. అంతయు సమానము; చడరము కావలసినటే., పండిత (పకాండులు శానిండు నవఖండలాధిపులు గానిండ్కు ఆ శక్తికి దాసాను చానుళే.
“202 (శ్రీనాథ వైభవము,
ఆ నిగవోన్ముగహములను (ప్రతిఘటించు వారెవ్వరు )? ఇంక శ్రీనాథకవి సార్వభౌముని లెక్క'యేమి !
ఆకీని బొడుపల్లి పొలమంతయు జలపళేయమున మునిగినది. ఇసుక మేటు వేసినది. తిండిగింజలు లేవు. అప్పుల వాండతో ననుతేణము పో రాటను. సర్కారు శి స్తుబకాయి. తప్పలేదు. ఈ దురవస్థలో (శీనాథునకు దిక్కెవరు?! వడు నూర్ష్మ టంకములు వెల్లి. ప వలయునే! ఏ (పభుని యాచించి "తేగలండు ? చరమదశ. అఫుడిల్న విలవించెను:
నీ, రాధికా విశ్వేళుం “లె వీరా ₹డి
రత్నాంబరంబు లే రాయండిద్చు ?
రంభ(గూ? డెం దెలుంగు రాయ రా హూుత్తుండు గ సూరి జీ రా జుం (బస్తుతింతు ?
అగ అధ గ సన త్
భనం య్య వ్స్ప మంతి మణి సూమ
| పా.తాన్న మెన(ని పంక్రింగలదు
క లాసగిరిజే₹ మెలారు విభుం డేంగి
(> Was డినవెచ్చ మేదాత తీర్చలగలయడు ?
గీ, భాస్కరుండు మున్నె చేవుని పాలికరి౫ గలియుగమున నింక నుండ? గష్టమనుచు దివిజ కవివరు గుండియల్ దిగు రనంగ నరుగుచున్నా డు (శ్రీనాథు. డమరపురికి.
జొడుపలెవానసము: కర కవ్భ త్తి, 108 @ ౧ షె జీ
ఇప్పటికి భౌాతికముపై గోతపుట్రినది. విర కుడ మయ్యెను. విద్యావిభవమునను భోగ భాగ్యములను నిరుపము-డనిపించూ శానెను, చేడు పరమదరిదుంజై విలపింపవలసెను, (శ్రీనాథుని ము క్తి కీ దార్మిద్యము తోడ్చడినది. సర్కారుళిస్తు కిస్తీలు చెల్లింపవలయును. చేతం గాసులేదు. చేయంగలచేది? తాఖ దులమో(దడద తాఖీదులు రాదొడలగౌను. (పయోజనమేమి ? చరా స్తికిజప్తువ చ్చెను; ఏమున్నది?! గృహోోపకరణ ములున్న వి. వడునూర్లటంకముల “డగు నగలుగలవా నాణెములుగలవా? ఇ ల్హమ్మినను వెల్లువచే వల్ల కాడైన యాపాడు పలైలోం గానం గలవాందేండి )
ఈ యుపదవమునకు లోనుగాని చుట్టుపట్టుగామముల ధనికు బేలఫొన రాలేదో! చానివలనవారి కేమిలాభము? పాడూరి లోని థొంపం గొనువాశెవరు ? కొన్నను డానిపై సుంకమంత యు౧దీటునా? మతీక ర్హవ్నము ? (శ్రీనాథుని బందీచేయుట మీ. అప్పటి సర్మారు ఒడ్తె రాజులది. (శ్రీనాధుడు బందీయె నా(డు. (గామవుసావడి వద్దికిం గాంవోయబడినా(డు. దీనడు-ఏమిచేయం గలదు? సర్కారు నిగహామునే మూాపెను, కాలవురుమనికి వలయొగ్గనాండు. సుంకము ఫూర్తిగం జెల్లించునందాకం 'కాళ్ళకుం జేతులకు సంశెళ్లు డగిల్చి సావడికెదుట ఎదు రెండలో నిలు వెట్టి బుజముమో(ద నల్ల గుండు మోయ బెట్రిరి. అడి యాకాలపు దండన విధానము. అపుడు (శ్రీనాథుడు తేనదుర వన్థకు దుఃఖం చెను.
104 శీశాథ వెభవమి,
ఛా. కల్లాయుంచితి?, నోకంజుట్టితి, మెయిం గూ ర్చాసముం [ దొడ్డితి౯ వెల్లుల్లిం దిలవిష్తమున్ మెసవితిన్ విశ స్త వడ్డింపంగాం జల్లాయంబలి. దావితిన్ రుచులుదో సం బంచు(బోనాడి తిళా దల్లీ, కన్నడ రాజ్యల మీ, డయ లేదా చేను శ్రీనాధుండకం
ఇది ఈ పట్టుననే ఇెప్పంబడెనని నా నమ్మకము. తొలుత కర్లాట రాజ్యమునకు. బోయి గౌడ జేవ రాయల దర్శనముగాక కొంతే కాలము నిరీశ్నీంపవలసిరా విసువుతోం జెప్పిన పద్య మని కొందణనిరి. కాదు- రాజమహేం[ద వరపు "రెడ్డి రాచతిక మంతరించటతో నాలంబము లేక ధనార్షనము నౌ మజల పొఢ జేవరాయని కడకు. బోయినఫుడు కర్ణాట రాజ్యలమ్మీతో. దనకుణల ఫూర్వపరిచితిలి. 'జెలిపిఫానుచుం దన దీనస్థితినింగూర్చి చెప్పిథొనిన పద్య మని మజికొందణనిరి ఈ యిరు తెగలవారున, ఆ పౌఫఢ జేవరాయని గర్భ్శవాభిలావు ముచే అక్కడి మగ్యాద ననుసరించి కల్లాయుంచ్కి కోశచుట్టి కూ ర్చానము దొడిగి వెల్లుల్లిని ' దినవిష్టమును మెన వె ననుచు న్నారు. తన్ను మహో రాజ భోగములం దోలలాడించి తనకన్న ముందు గాలగతింజెందిన (పభువులు (పధానులు (శీనాథునకు గవ్షకాలమున( దలంపునకు వచ్చిరి. ఆదరించినవా రాప తేల మున స్మృతెకిరాకుందురా ! ఈ జ్ఞాట్టి కా ని శ్వేళుంగలస వీళా రెడ్డి” అను పద్యమున శ్రీనాథుండు తన్నాదరించిన దాతల
బొడుపలెవానము: కరక వృతి. 105 రె ౧ న్న జి
యెడల నిజ కృతజ్ఞత బూరర్తిగ వెలువరించి పలువరించినాండుం డిండిమభట్టారకుని కంచుఢక్క_ పగులంగొట్రించి డశ్నీ ణాధీళుని ముత్యాలశాలలో. గనకాభిషి క్కు. గావించికవిసార్వభామ పట్ర మందించిన కన్న రాజ్యలత్నీని శీనాధు డా విపద్దశయందు! చలపోయ కుండునా? క లాయుంప నేల? కూ హ్పాసముం దొడ్ల నేల? విశ్వ స్త (విధవ) వడింప వెల్లులి తీలవిప్హము వెసవ నేల) అను (పశ్న ములకు సమాధానము:
బొండవొయ్య లతో బంధిఖానాలో నున్న (శీనాథునకు ఫై దీవేషము తప్పదు* కుల్లాయ్యి శాశకోక, కూర్చాసము, ఫై దీముస్తులు. ఇ/కం దిండి సర్కారు ఉత్తర్వు (పకారము చెజసాల కట్టుబాటుల ననుసరించి షృబావ్మాణ విశ( స్తయో వెల్లులి తిలవీష్టముతో చల్లా అంబలి తెచ్చి వడ్డం చుచుండౌను. ధనదారి(ద్య మున కిజయై సర్కారు దండనము ననుభవిందు చున్న అభాగ్యూనకు శీవాథునకు వట్టి కన్నడ రాజ్యము తలంవు నకు రాలేవు. కన్నడ రాజ్యలమ జ్ఞ పకి వచ్చినది.
ఆకాలమున రాజదర్శనమునకు(బోవు లౌకికళో ద్యోగీ యులు మ్యా(తేము అంగరకాలు చెంచరుమాలులు, పగిడీలు మొదలగు పంతుల పఠాణీవేవములు వేయుచుండిలేకాని పారలౌక్షికులగు పండిత కవుల కా నీమాజామాలతోో బని లేకు. ఆ కాలముననేకాదు ఈకాలమునణూడ సక్సం(ప దాయ (పవర్తకమగు భారతీయ సంస్థానములకువోవు పండితులు,
306" (శీశనాధ వె భవము.
తదాస్థానివి ద్వాంసులం చాలవజుకు. బూర్వమువలెనే పండిత్ వేవమేలతో నుందురు. ఇంక దిండినిగూర్సి యాలోచింతమా? ఎంతటి వీరతామమైనను ఎంతటి డరిదు(డై నను పరిచితుండు గాని అపరిచితుండుగాని, పండితుండుగాని, పామర(డుగాన్సి (పవాసి_బావ్వూణుండు తేన యింటికి వచ్చినప్పుడు యథాళక్తి నాతిధ్యమిచ్చెను గాని వెల్లుల్లి తిలపివములతో అంబలి పోయు నధాగ్యు(డు ఠఆర్యమత ఒద్ధుండెవండేని ఆకాలమున పోచ్య ఖండాంతకమున నుండండు; లేడు.
ఈ కాలముననేని అటి యభాగ్యులు పెక్కురుందరని చెప్పలేము. అతిధిపూజన మొక్క భరతీవర్ష మే నిజముగ నెతుంగును, అట్రిచో (శ్రీనాథు నంతటి వాడు క రాట చేశాధీళుని దర్శనమునకై పోయి ఈకూడు గుడిచినాం డనుట సీరసముగ నున్నది; నింద్యముగ నున్నది. (శీనాధుండు స్వయంపాకి కా(డు. విశ్వ_స్త వడ్డంపంగా భుజించిన వాడ ఈదుర్లశ రాజ సందర్భ న వతు బోయినపుడు పట్టినదికాదు. బందీగా నున్న పుడు పట్టిన చే యని మనవి,
దండన మనుభవించుచు నిట్లు వాపోయి శౌ(డు శ్రీనాథుడు. నీ, కవిరాజు కంఠంబు. గాగిలించెను గదా పురవీధి నెదు అండ పొగడ దండ; ఆంధ నైవమధకర్త యం(ఘు యుగమున దగిలి యుండెనుగదా నిగళయుగమూ |!
బొడుపలెవాసము; కర కన తి 107 GB య లె ఆహార) పీరభడా” రెడ్డి విడ్వాంసు మ:౦జీత వియ్యమం బెను “దా వెకుజు నొడియ ఈ!
సార్వభౌముని భుజా సంభమెక్కెను గదా నగరి వాకిట నుండు నల్ల గుండు ?
నీ, కృష్ణ వేణమ్ము గొనిపోయి నింతఫలము విలబిలాశ్సులు దినిపోయె. డిలలు జెసలు బొడ్డుపలైను నాడ్రైతి మోసవోతి ట్టు చెలింతు. డంకంబు లేడు ూర్తు.
ఇట్లు తేన వెతను వెడలంగక్కుటయకాక అప్పుకు (పభువులుగ నుండి తన (పశ స్తి నించుకేరియు గణింపగ మహో రాజసంస్థావ ములను నొలనొనిన తన్ను బజందీచేసిన ఒడె రాజుల రాచతికమును మమీరసముతోం జి(తించినాండు,
ఆ రాజుల య(ప్రతిష ఆచం దార్క మెనదిం ౦ a
“కాళికా వికశ్వేళులలసె వీరా౭డి* అను పూర్యో కృ పద్యమునందలి “కలియుగమున నింక నుండ. గష్టమనుచు ఆకుగుచున్నా (డు (శ్రీనాథుం డమరపురికి *” అనిన పంక్తులలో. తన జీవనముయొక్క చరమదశ సూచించినాండు. అనంతీరా మెంక కాలమున కాయన నిర్వాణపద మంటెనో తెలియదు.
“205. (శ్రీనాధ వెభవము. ఉపస౦0హోరము,
జాము లా
శ్రీనాథ కవిసార్వభౌముండు (బహ్ముపదమలంకరిం చెను భానిక మున వాం డార్తింపని విద్య లేము. అనుభవింపని భోగము లేదు. చేయక మానిన త్యాగములేదు. ర_క్రియందు విర కిని దర్శించెను, భోగ విస్ఫూ ర్రియందు యోగమునకు మార్ల మేర్నఆుచుకళొనెను. భోగి యనినమా(తీమున విషయలం పటుండని అర్ధము గాదు. కావ్వకరణమున శృంగార రసమునకు( ఆయాధాన్య మొసగినంతే కే వానిని శ్రీలోలు(డని చెప్పశాను. ఆతడు క వి తావిలాసుడు-రసజ్ఞుడు -- రసతేన్మయు(డు_వశ్య్టీ వాక్కు - (ఫకృతిలీలలలో (జహ్యామును (బతిప్టించినా(డు.
అయాపిండమగు శాశీఖండమును ౫అబించ్చి నిజ పాండిత్య పరుసవేది (ప్రభావమున చానినిం గనక గలశముగ మార్చి వేసినాడు. అక్రలశ మునండిీ నిజకవి తామృతేమును ఆ గ్రీనాథుడువలె ఈ శీవాథుండు విబుధ లోకమునకం బంచినా(డు, విద్వజామధ మగు నెమఫమును సహజ (పతిభా విశీవ మనుపానముగా రసిక సేవ్నముగ( చేసినాడు. నై మధము నలంక రించినాఃడు. శివరాథతి మావహాోక్మి స్ట్రమున భక్తులను (శ్రీశైల మెక్కించినాండు. హరవిలానమున శివుని సాశకాత్కరింపం చేసినాడు. భ క్రినిం బోవించెనా విటూడు గాడ విశ్వాత్మీయందు లీనమై తాండవింప వలసిన
ఊపసనస౦0వోర ము. 309
కరుణము. దరంగించెనా కిశాతు(డు మసెతము అహీంసా- ధర్మము నుప బేశింప వలసిన జే. శృంగారము నభివర్లిం చనా మహర్షియు మరులె త్రి శ్రివాలాడ వలసిన జే. రస పపంచము నేలిన శ్రీనాథ సార(భౌమానివంటి వాని శేరసము స్వాధీనముళాదు? వీ ద్యాధి కారి యయ్యెను గాని విజ్రప్గ లేను. పండితుల బరీ వ్నీంచి యాదరించుపట వినయ వితరణములం జూపెనేకాని వివేకము నోల్పోవలేదు. | రాజ్మాశయము లంబెనేకాన స్వాఖి' మాసమునకు డిలాంజలి విడువ లేదు, ధన మపారముగ నార్టించెనేకాని చా(పతిక్రము చేయలేదు. (వ్యాస శ్రీవారాది మహాకవుల (గంథదుర్లములను భేదించి శోధించి ఆం ధలోక' మున కమూల్యార్థములం (బసాదిం చెవేకాని పరోచ్చిన్టమున శాళింప లేదు. డిండిమాద్యుద్దండ పండితుల డీకొని విజయనిస్సా, క్రాముం బూరించెనేకాని పండిత మృన్యులనొక పాటి సేయ లేకు. “డంబుమోజీ ధరాతీలంబుపై దిరుగాడు కవిమోా:దం గాని నా కవచ మేయో” నని కవిసింహామై గర్జించి సటావి తే పణ. మొనరించెనేకాని ఇచ్చకముల' బా9చ్చుపుచ్చ లేదు, తరు వాతి వారికే న&కడా సమకాలీన కవినిఖామణుల చేతను న్తుకింపబడెను. తుదకు భౌగికమూగ నెన్ని చిక్కు. లలమినవి! అవసాన కాలమున నె హిక సంబంధముల కై వగ చెనుగాని అప్పుడును తనకవితావిలాసలాలసతం. దొజంగ(డు. ఆప్పుడును
దన యభిమాన ధనము గొల్లపెటందు. “సర్వమ్ నివ్ఫలితీమ్:
తదైవ విధినాడై వీబలే దుర్భలే” అని దండన సహించెను,
లు
1160 భవము.
“కవిరాజు కంఠ౧బు ”” “క్ష లాయుంచితి 1) కఈచ్చాన్టీ శ్రా dh విశ్వేశు* అను పద్య మేలలోం గరుణవనము గురిపించినాండు.
కవిళాకళను మెటివించినాందు, ఆతని శరీరము ముదిమి'ే
చుదిసెనే కాని కవితిమా[తము నవనవలాడుదువ యన్నది. “దివిజ క్రవివరు గుండియల్ డిగురన౫ నరుగుచున్నాండు. ఫనాథు? డమంపుకీరి * అనుటలో. దనయాభిజాత్యము న శన్నప్రజ్ఞను తన నిస్పృహతీను గంభీరముగం జెలిపవినాండ,
(
కీీనాథ సార్వభౌముని వైగుమ్య సామాజ్యమః
సుపపలృిష్మ్రమెనది. వాజబ్ణుయ (ప్రపంచమున వాని యళశోధనవః
ఇాళ్వతీ (బహస్హకల్పముగ సురవ్నీతేమై నానాటవిజ్ఞులక
భోగ్యమై: ఇ అత్ల/ డమ్మృతి జీవి. ఆతని. గొెండాడిన న అరా తీ వ'జిత్రాగ ం ధను(ండను శరీ వకితార్థము, నేను ధన్యుండను.
భి నాథ సార్వభొమ, అగ మజ్జా ననిధిపి; త ల్య్వ్వార్ధఖనివి : ఒవాు ఫు రా ణజ్జడవు) శుభ భన్యమతివి; (బ్రహ్మృజ్ఞాస క ళౌానిధా 'నమవు; ని భాగ్యము సామాన్య మే ' న ముస్కా_రమూ.